• Home » terror attack

terror attack

Danish Kaneria: ఉగ్రవాదులు దేశభక్తులా

Danish Kaneria: ఉగ్రవాదులు దేశభక్తులా

పాక్‌ ఉపప్రధాని ఉగ్రవాదులను దేశభక్తులుగా పొగడటాన్ని మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా తీవ్రంగా తప్పుబట్టారు, ఇలాంటి వ్యాఖ్యలు ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదన్న ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయని అన్నారు

Pahalgam Attack Escape: గుర్రం యజమానులతో బేరమే బతికించింది

Pahalgam Attack Escape: గుర్రం యజమానులతో బేరమే బతికించింది

పెహల్గామ్‌ చేరేందుకు గుర్రాల యజమానులతో బేరమాడిన 28 మంది పర్యాటకులు, ఆ ఆలస్యం వల్ల ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. మృత్యువు తలుపుదట్టిన వేళ క్షణకాలం ఆలస్యం ప్రాణాలను కాపాడింది.

Kerala: ముసాఫిర్‌, సమీర్‌ నా ప్రాణాలు కాపాడారు

Kerala: ముసాఫిర్‌, సమీర్‌ నా ప్రాణాలు కాపాడారు

పెహల్గామ్‌ ఉగ్రదాడిలో తండ్రిని కోల్పోయిన ఆరతి మేనన్‌కు, కశ్మీరీ ట్యాక్సీ డ్రైవర్లు ముసాఫిర్‌, సమీర్‌ సోదరుల్లా తోడుగా నిలిచి, ఆమెకు అత్యంత విషాద సమయంలో అండగా ఉండారు

Pahalgam Attack:  కళ్ల ముందే నా తండ్రిని కాల్చి చంపేశారు.. బాధితురాలి ఆవేదన వర్ణణాతీతం..

Pahalgam Attack: కళ్ల ముందే నా తండ్రిని కాల్చి చంపేశారు.. బాధితురాలి ఆవేదన వర్ణణాతీతం..

పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. అశ్రునయనాలతో వీడ్కోలు పలుకుతున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఆరతి.. ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకుని కన్నీటిపర్యంమతమైంది..

Pahalgam Terror Attack: ఉగ్రదాడికి నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ

Pahalgam Terror Attack: ఉగ్రదాడికి నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ

జమ్మూకాశ్వీర్‌‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకూ ప్రదర్శన చేశారు.

Ananya Nagalla: మధుసూదన రావుకు నివాళులు అర్పించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Ananya Nagalla: మధుసూదన రావుకు నివాళులు అర్పించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Ananya Nagalla: హీరోయిన్ అనన్య నాగళ్ల రియల్ హీరోయిన్ అనిపించుకుంది. నెల్లూరు కావలిలో ఉన్న మధుసూదనరావు ఇంటికి వెళ్లింది. మధుసూదనరావు కుటుంబసభ్యుల్ని పరామర్శించింది. మధుసూదనరావు పార్థివదేహానికి నివాళులు అర్పించింది. అనంతరం అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడింది.

Telangana Police: పాకిస్తానీలు వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలి.. తెలంగాణ డీజీపీ ఆదేశాలు

Telangana Police: పాకిస్తానీలు వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలి.. తెలంగాణ డీజీపీ ఆదేశాలు

Telangana Police: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తానీల వీసాలను రద్దు చేసింది. సాధారణ వీసాలు ఉన్న వారు ఏప్రిల్ 27వ తేదీ లోగా ఇండియా వదలి వెళ్లిపోవాలని ఆదేశించింది.

Pahalgam Attack: అధికారులు బాంబు పెట్టి మా ఇంటిని కూల్చేశారు.. టెర్రరిస్ట్ చెల్లెలు..

Pahalgam Attack: అధికారులు బాంబు పెట్టి మా ఇంటిని కూల్చేశారు.. టెర్రరిస్ట్ చెల్లెలు..

Pahalgam Terror Attack: ఎవరో బాంబులు పెట్టి ఆ రెండు ఇళ్లను పేల్చినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే ఇళ్లను పేల్చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. అనుమానిత టెర్రరిస్టు ఆదిల్ చెల్లెలు.. అన్న గురించి.. ఇళ్లు పేలిపోవటం గురించి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసింది.

Pahalgam Terror Attack: పేలిపోయిన టెర్రరిస్టుల ఇళ్లు

Pahalgam Terror Attack: పేలిపోయిన టెర్రరిస్టుల ఇళ్లు

Pahalgam Terror Attack: ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై రివేంజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే సింధు జలాలను పాకిస్తాన్‌కు సరఫరా కాకుండా నిలిపి వేసింది. పాకిస్తానీల వీసాలను సైతం రద్దు చేసింది. 48 గంటల్లో పాకిస్తానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. అంతేకాదు.. మెడికల్ వీసాలను కూడా రద్దు చేసింది.

Pahalgam Attack: పహల్గామ్‌లో పబ్లిక్‌గా కాల్చేస్తుంటే భద్రతా సిబ్బంది ఏమయ్యారు.. కేంద్రం ఏమంటోందంటే..

Pahalgam Attack: పహల్గామ్‌లో పబ్లిక్‌గా కాల్చేస్తుంటే భద్రతా సిబ్బంది ఏమయ్యారు.. కేంద్రం ఏమంటోందంటే..

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో (Pahalgam terror Attack) 26 మంది అమాయకులు అశువులుబాసిన ఘటనను దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది. పట్టపగలు అంత మందిని కాల్చి చంపుతుంటే.. భద్రతా సిబ్బంది ఏమయ్యారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి