Home » terror attack
PM Modi Mann Ki Baat: మన్ కీ బాత్ 121వ ఎసిపోడ్లో ప్రధానంగా ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిని గురించే ప్రసగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్ర దాడి ఘటన చిత్రాలను చూసిన ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని అంటూ..
Pakistan Water Problem: నీటి కొరతతో అల్లాడిపోతున్న పాకిస్తాన్కు భారత్ నిర్ణయంతో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థతి ఏర్పడింది. తాగడానికి కూడా నీళ్లు లేకుండా అక్కడి జనం అల్లాడుతున్నారు. పాక్కు నీటి సరఫరా ఆపివేయటంపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Barmer Bridegroom: ఫిబ్రవరి 18వ తేదీన వీసా క్లియరెన్స్ వచ్చింది. దీంతో ఏప్రిల్ 30వ తేదీన పెళ్లి ఫిక్స్ అయింది. గురువారం పెళ్లి బంధుజనం బరాత్తో వాఘా బార్డర్ దగ్గరకు చేరుకున్నారు. అయితే, సైనికాధికారులు వారిని పాకిస్తాన్లోకి వెళ్లనివ్వలేదు.
Kashmir Travel After Terror Attack: పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్ లో అడుగు పెట్టాలంటేనే పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి స్థితిలోనూ ఓ మహిళా టూరిస్ట్ చూపిన తెగువకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన కాల్పుల ఘటనపై ఉగ్రసంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front) యూటర్న్ తీసుకుంది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో
Pahalgam Attack Pakistan Link Evidence: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో కచ్చితంగా పాకిస్థాన్ ప్రమేయముందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రపంచ దేశాల ముందుంచింది.
జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. అమాయకులైన పర్యాటకులు చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.
UNSC Condemns Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ దారుణ మారణకాండకు ప్రేరేపించిన వారిని, చేసినవారిని చట్టం ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చింది.
ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఐక్యంగా నిలబడాలని రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. పహల్గాం దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు శ్రీనగర్ వెళ్లిన ఆయన, లెఫ్టినెంట్ గవర్నర్ మరియు మాజీ సీఎంతో భేటీ అయ్యారు
భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ పాక్కు నీటి పంపకాన్ని నిలిపివేయనున్నది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్కు భారత్ కఠినంగా స్పందించింది