• Home » Temple

Temple

Mahashivratri 2024: మహాశివరాత్రి రోజున రాత్రి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..!

Mahashivratri 2024: మహాశివరాత్రి రోజున రాత్రి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..!

Mahashivratri 2024: భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందువు ఎంతో భక్తిప్రపత్తులతో, పరమనిష్ఠా గరిష్ఠలతో మహాశివరాత్రిని(Mahashivratri) జరుపుతారు. ఈ రోజున భక్తులు ఆ పరమేశ్వరుడిని(Lord Shiva) స్వచ్ఛమైన, పరిశుద్ధమైన మనసుతో, భక్తితో పూజిస్తారు(Devotees). మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడిని పూజించే భక్తులపై శివుడు కరుణ చూపుతాడని భక్తుల విశ్వాసం.

Puri Temple: పూరీ ఆలయంలో బంగ్లాదేశీయుల కలకలం.. 9 మంది అరెస్టు.. అసలేమైందంటే?

Puri Temple: పూరీ ఆలయంలో బంగ్లాదేశీయుల కలకలం.. 9 మంది అరెస్టు.. అసలేమైందంటే?

ఒడిశాలోని (Odisha) పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలో (Puri Jagannath Temple) ఓ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల 9 మంది బంగ్లాదేశీయులు (Bengladeshis) ఈ ఆలయంలోకి అనధికారికంగా ప్రవేశించారు. ఇది గమనించిన విశ్వహిందూ పరిషత్‌కు (Vishwa Hindu Parishad) చెందిన కొందరు కార్యకర్తలు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Madras High Court: హిందూ ఆలయాల్లోకి అన్య మతస్థుల ప్రవేశంపై హైకోర్టు సంచలన తీర్పు..

Madras High Court: హిందూ ఆలయాల్లోకి అన్య మతస్థుల ప్రవేశంపై హైకోర్టు సంచలన తీర్పు..

హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక మీదట తమిళనాడులోని అన్ని హిందూ దేవాలయాల్లోకి అన్య మతస్థులను కోడిమారం (ధ్వజస్తంభం) దాటి అనుమతించరాదని తెలిపింది.

Bhadradri: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేళ.. భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు..

Bhadradri: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేళ.. భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అయోధ్యలో సోమవారం బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు.

TDP, Janasena: సప్త కనికలమ్మ ఆలయంలో టీడీపీ, జనసేన ప్రత్యేక పూజలు

TDP, Janasena: సప్త కనికలమ్మ ఆలయంలో టీడీపీ, జనసేన ప్రత్యేక పూజలు

చిత్తూరు: దొడ్డిపల్లిలోని సప్త కనికలమ్మ ఆలయంలో టీడీపీ, జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడపగడపకు రా.. కదలిరా.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని మొత్తం 50 డివిజన్లలో ప్రతిరోజు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

Daggubati Purandeswari: ఇంట్లో మాదిరిగా ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Daggubati Purandeswari: ఇంట్లో మాదిరిగా ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) బాపట్ల జిల్లా కారంచేడు శివాలయానికి చేరుకుని స్వయంగా చిపురు పట్టి ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. దీంతోపాటు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Shirdi: షిర్డీ సాయినాథ్ కు అయోధ్య రాములోరి అహ్వానం

Shirdi: షిర్డీ సాయినాథ్ కు అయోధ్య రాములోరి అహ్వానం

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి షిర్డీ సాయినాథుడిని ఆహ్వానం అందింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ...

Srisailam: మల్లన్న హుండీ ఆదాయం.. రూ.4.83 కోట్లు

Srisailam: మల్లన్న హుండీ ఆదాయం.. రూ.4.83 కోట్లు

శ్రీశైలం మల్లన్నకు హుండీ ద్వారా రూ.4.83 కోట్ల ఆదాయం వచ్చింది. శ్రీశైల మల్లన్న ఉభయ దేవాలయాల హుండి లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

Ram: నా పేరులోనే రాముడు ఉన్నాడు.. నటుడు రజా అలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Ram: నా పేరులోనే రాముడు ఉన్నాడు.. నటుడు రజా అలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవానికి గుర్తుగా రామనగరి అయోధ్య సన్నద్ధమవుతోంది.

Ayodhya: అయోధ్య రామ్ మందిర్ లో ఎన్ని తలుపులు ఉన్నాయో తెలుసా.. పూర్తి వివరాలివే..

Ayodhya: అయోధ్య రామ్ మందిర్ లో ఎన్ని తలుపులు ఉన్నాయో తెలుసా.. పూర్తి వివరాలివే..

దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘడియలు వచ్చేందుకు ఇంకా 18 రోజులే మిగిలి ఉంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ క్రమంలో ఆలయ నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి