Home » Telugu Language
'తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా' నూతన కార్యవర్గం కొలువుతీరింది. అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం, ఓమాహా నగరంలో ఉన్న 'ఓమాహా హిందూ టెంపుల్ కమ్యూనిటీ సెంటర్'లో ఈ ఆవిష్కరణ సమావేశం..
ప్రవాస భారతీయుల తల్లిదండ్రుల సమక్షంలో వ్యవహారిక తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తికి ఘన నివాళి అర్పించారు. ఈ నేలపై తెలుగు భాషను సుసంపన్నం చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి అని వక్తలు కొనియాడారు.
సమష్టి కృషితో తెలుగు భాషను కాపాడుకుందామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ పిలుపునిచ్చారు.
Telugu Lessons: కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మే 26వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఉపాధ్యాయులు వేసవి శిబిరాలు నిర్వహించారు. ఈ క్యాంపులకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు హాజరయ్యారు. వారికి టీచర్స్ యూట్యూబ్లో చూసి తెలుగు వర్ణమాల నేర్పించారు.
తెలుగు మాధ్యమ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో బోనస్ మార్కులు ఇవ్వాలని, ప్రథమ భాషగా తెలుగును అన్ని స్థాయిల విద్యలో బోధించాలని భాషాభిమానులు డిమాండ్ చేశారు.
తెలుగు భాష పరిరక్షణ కోసం 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరిగా బోధించాల్సిన అవసరం ఉందని వక్తలు చర్చించారు. సంస్కృతం పరీక్ష దేవనాగరిలో జరిపించాలి, తెలుగు పండితుల శిక్షణ కళాశాలలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు
తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలపై మాజీ ఉపరాష్ట్రపత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. తెలంగాణ సర్కార్ అలా భావిస్తే వెంటనే దానిపై పునరాలోచన చేయాలని ఆయన కోరారు.
Satya Kumar Yadav: తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.ఆంగ్లం మాట్లాడితే తాము చాలా గొప్ప అనే భావన చాలా మందిలో ఉందని.. కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రాజులెందరో ఉన్నారని గుర్తుచేశారు. రాజకీయంగా నేతల మధ్య సైద్ధాంతిక విబేధాలు ఉన్నా.. భాష కోసం అందరూ కలిసి నడవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు.
తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు నాయకులు గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు భాష ఔన్నత్యానికి వాడుక భాషాయోధుడు, వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు విశేష కృషిచేశారని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పేర్కొన్నారు.