Home » Telangana Congress
అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Polls) ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ (Congress).. ఇందుకు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సద్వినియోగం చేసుకుంటోంది. నిన్న మొన్నటి వరకూ సీపీఐ, సీపీఎం (CPI, CPM) పార్టీలు కాంగ్రెస్తో కటీఫ్ అయ్యి.. ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections) ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్లు ఆశించి, పార్టీ్ల్లో అసంతృప్తిగా ఉన్న నేతలంతా వేరే పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్లోకి (Congress).. కాంగ్రెస్ నుంచి కారెక్కడం.. కమలం (BJP) కండువా తీసేసి హస్తం గూటికి చేరడం ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయ్. అంతకుమించి సవాళ్లు, ప్రతి సవాళ్లు.. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Elections) గెలుపు లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ (Congress).. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం.. మిగిలిన అభ్యర్థుల విషయంలో చేసిన కసరత్తులు పూర్తయ్యాయి..
అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను హ్యాట్రిక్ కొట్టకుండా ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. అంతేకాదు.. కేసీఆర్ పోటీచేస్తున్న కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో సైతం కేసీఆర్ను ఓడించడానికి వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి..
అవును.. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నిన్న వివేక్ వెంకటస్వామి.. తెలంగాణ బీజేపీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతేకాదు.. కోమటిరెడ్డికి మునుగోడు ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కింది..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఓటర్లు ఎటువైపు ఉన్నారో తెలియక.. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారంలో చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే..
అవును.. అంతా అనుకున్నట్లే జరిగింది.. ఎన్నికల ముందు.. అది కూడా అభ్యర్థుల ప్రకటన ముందు కమలం పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. బుధవారం ఉదయం కాషాయ పార్టీకి రాజీనామా చేశారు..
వికారాబాద్ జిల్లా పరిగిలో కర్ణాటక రైతుల పేరిట కొందరు వ్యక్తులు ప్లకార్డులతో హల్చల్చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే ఈ ర్యాలీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని ఓ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నిరోజులూ అటు అధికార బీఆర్ఎస్.. ఇటు బీజేపీ ఆదరించకపోవడం, తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని వందలాది నేతలు, లక్షలాది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ..