Home » Telangana Congress
రానున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు కాంగ్రెస్ సిద్ధమైంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ప్రాథమిక వడపోతలో కీలకమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సోమవారం గాంధీ భవన్లో భేటీ కానుంది. ఈ సమావేశంలో స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్, సభ్యులు కూడా పాల్గొననున్నారు.
కాంగ్రెస్(Congress) ప్రచార ప్రారంభ సభను బోయినపెల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహిచింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా “తిరగబడదాం- తరిమికొడదాం” ఛార్జ్షీట్ పోస్టర్(Charge sheet poster)ను ఆవిష్కరించారు.
అవును.. వైఎస్సార్టీపీని (YSRTP) కాంగ్రెస్లో (Congress) విలీనం చేయడానికి ఢిల్లీ వేదికగా జరిగిన చర్చలు దాదాపు కొలిక్కివచ్చేశాయ్!. రెండ్రోజుల పాటు ఢిల్లీలో పార్టీ విలీనంపై వైఎస్ షర్మిల (YS Sharmila) వరుస భేటీలతో బిజిబిజీగా గడిపారు. గురు, శుక్రవారం రెండ్రోజులు హస్తినలో ఉన్న ఆమె.. శుక్రవారం రాత్రి హైదరాబాద్కు (Hyderabad) చేరుకున్నారు..
తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తున్నాయ్.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ (BRS) విశ్వప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్ను గద్దె దించి.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ (Congress) వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తోంది...
అవును.. మీరు వింటున్నది నిజమే.. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్లో (TS Congress) కీలక పరిణామం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు. హమ్మయ్యా.. ఇకనైనా కలిశారు.! ఇక అధికార పార్టీకి దబిడి దిబిడేనని కార్యకర్తలు, వీరాభిమానులు (Congress Fans) చెప్పుకుంటున్నారు.! సోషల్ మీడియా వేదికగా (Social Media) అయితే ఇద్దర్నీ ఆకాశానికెత్తేస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరనేది ఫొటో చూడగానే ఇప్పటికే క్లారిటీ వచ్చేసిందిగా.! అయితే ఢిల్లీ (Delhi) వేదికగా ఈ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు..?..
అతి త్వరలోనే వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఆలోపు మధ్యంతర భృతి (ఐఆర్)పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ సీఎం కేసీఆర్ (CM KCR) నుంచి శుభవార్తలు (Good News) ఎక్కువవుతున్నాయి.! ఆ మధ్య దివ్యాంగులకు పెన్షన్ వెయ్యి పెంపు, విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంపు, బీసీ బంధు, ముస్లింలకు లక్ష రూపాయిల ఆర్థిక సాయం, ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు విలీనం ఇలా వరుస శుభవార్తలు చెప్పిన కేసీఆర్.. ఆదివారం నాడు తెలంగాణ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటనలు చేశారు..
తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్లో (BRS) నరాలు తెగేంత టెన్షన్ మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి..! ఈ నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందనే వార్త.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAs) గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.!.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్యతో (MP R Krishnaiah) టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్రావు ఠాక్రే (Manikrao Thakre), మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతు (VH Hanumanthu) భేటీ అయ్యారు. అంతా ఓకేగానీ..
కాంగ్రెస్కు కంచుకోటగా భావించే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ పార్టీకి భారీ షాక్ తగలనుందా? ఆ పార్టీకి చెందిన కీలక నేత బీఆర్ఎస్లో చేరనున్నారా? పార్టీలో కొన్నాళ్లుగా ఉక్కుపోతకు గురవుతున్న ఆ నేతకు సీఎం కేసీఆర్ గాలం వేశారా? అంటే అవుననే ప్రచారమే జరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు నియోజకవర్గాల