Home » Telangana Congress
అవును.. గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చాలా మారిపోయారు..! ఎంతలా అంటే ఒకప్పటికీ.. ఇప్పటికీ పూర్తి భిన్నంగా మారారు..! గత రెండు దఫాలుగా గెలిచినప్పుడు సార్లో ఉండే ఫైర్ ఇప్పుడు కనిపించట్లేదు! గతంలో ఏదీ లెక్క చేయకుండా ‘చూస్కుందాం పో’ అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి...
తెలంగాణ కాంగ్రెస్లో పోటీ చేసే అభ్యర్థులు భారీగానే ఉన్నారు. దాదాపు 1025 మంది కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆశావాహుల రాకతో గాంధీభవన్ కళకళలాడింది. ఈసారి మాత్రం సీనియర్లు పక్కకు
119 అసెంబ్లీ స్థానాలకు గాను వందల్లో అప్లికేషన్లు ఇప్పటికే వచ్చాయి. ఇవాళ చివరి రోజు పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. సినిమా, వ్యాపార రంగాలతో పలువురు ముఖ్యులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున పోటీచేయడానికి ఎన్నారైలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే 115 మందితో తొలిజాబితాను రిలీజ్ చేసిన బీఆర్ఎస్ (BRS).. ఇంకో నాలుగుస్థానాలకు పోటాపోటీగా అభ్యర్థులు ఉండటంతో పెండింగ్లో పెట్టేసింది. ఇక కాంగ్రెస్ (Congress) కూడా బీఆర్ఎస్కు ధీటుగా..
సోషల్ మీడియాలో ప్రముఖ జాతీయ ఛానల్ ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే వైరల్ మారింది. జాతీయ ఛానల్ సర్వేతో ఏపీలో అధికార వైసీపీ పార్టీలో కలవరం మొదలైంది. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే NDAలో లేని టీడీపీకి 15 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. NDAలో ఉన్న ఏ పార్టీకీ ఇన్ని సీట్లు రావని జాతీయ సర్వే అంచనా వేసింది.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో (Congress To BRS) చేరిన ఎమ్మెల్యేలంతా కుక్కలు..! అందుకే.. అటు నుంచి కారెక్కిన ఎమ్మెల్యేలను దొడ్లో కట్టేశారు..! ఇవీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLC Palla Rajeshwar Reddy) తీవ్ర వ్యాఖ్యలు..
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు (CM KCR) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఊహించని షాక్ ఇవ్వబోతున్నారా..? రాజకీయ చాణక్యుడికే ఝలక్ ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) ప్లాన్ చేసిందా..? ..
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజకీయ ఉద్దండుడు జానారెడ్డి (JanaReddy) ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. 2023లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. కానీ జానారెడ్డి అప్లై చేయలేదు. ఆయన స్థానంలో
మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై (Mynampally Hanumantha Rao) బీఆర్ఎస్ (BRS) హైకమాండ్ సీరియస్గా ఉంది. ఏ క్షణమైనా ‘మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు’ అని ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మంత్రి హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మైనంపల్లి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్తో (CM KCR) పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు..
2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తరఫున గెలిచి కారెక్కిన ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడానికి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సిద్ధంగా లేరా..? ఒకే ఒక్క ఎమ్మెల్యే తప్ప మిగిలిన ఏ ఒక్కరికీ కారులో చోటు లేదా..? ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన 10 మంది సిట్టింగ్లకు ఇవ్వనని తేల్చి చెప్పేసిన కేసీఆర్.. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు హ్యాండిచ్చేశారా..? ఈ ఎమ్మెల్యేల స్థానాల్లో కొన్నింటిలో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిన వారు..? మరికొన్ని కొత్త ముఖాలను బరిలోకి దించడానికి సన్నాహాలు చేస్తున్నారా..?..