• Home » Telangana CM KCR

Telangana CM KCR

Sabita Indra Reddy: పోడు భూమిపై రైతులకు కేసీఆర్ సంపూర్ణ హక్కు కల్పించారు

Sabita Indra Reddy: పోడు భూమిపై రైతులకు కేసీఆర్ సంపూర్ణ హక్కు కల్పించారు

వికారాబాద్ జిల్లాలో 436 మంది పోడు రైతులకు (farmers) 552 ఎకరాల భూమి పట్టాల పంపిణి చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) తెలిపారు.

KCR: అమరజ్యోతిని ప్రారంభించిన సీఎం కేసీఆర్

KCR: అమరజ్యోతిని ప్రారంభించిన సీఎం కేసీఆర్

అమరజ్యోతిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (KCR) ఆవిష్కరించారు.

BRS Candidates : హ్యాట్రిక్ కొట్టడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ సీక్రెట్ సర్వే.. 80 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితా.. ప్రకటన ఎప్పుడంటే..

BRS Candidates : హ్యాట్రిక్ కొట్టడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ సీక్రెట్ సర్వే.. 80 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితా.. ప్రకటన ఎప్పుడంటే..

అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Elections) కౌంట్‌డౌన్ మొదలైపోయింది.. హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR).. ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్‌ను (BRS) మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ ప్రతిపక్షాల ఊహకందని రీతిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి సెటైర్లు

Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి సెటైర్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సెటైర్లు వేశారు.

YC Sharmila: కేసీఆర్ దొర మాట్లాడుతుంటే... దొంగలే భుజాలు తడుముకున్నట్లుంది

YC Sharmila: కేసీఆర్ దొర మాట్లాడుతుంటే... దొంగలే భుజాలు తడుముకున్నట్లుంది

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘దళారి దొంగలు, కొత్త వేషగాళ్లు, దోపిడీదారులు’’ అంటూ దొర మాట్లాడుతుంటే.. దొంగలే భుజాలు తడుముకున్నట్లు ఉందని వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అండ్ కో కన్నా ఈ దేశంలో దళారి ఎవరని ప్రశ్నించారు. సర్వం దోచుకున్న దోపిడీదారులు ఎవరని నిలదీశారు.

YS Sharmila: మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో కేసీఆర్

YS Sharmila: మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో కేసీఆర్

తెలంగాణలో రైతు సమాధులపై దాష్టీక పాలన నడుపుతున్న కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో పడ్డారని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay: ఇదిగో... అదిగో పోడు భూములకు పట్టాలిస్తామన్నారు.. అమలేది?

Bandi Sanjay: ఇదిగో... అదిగో పోడు భూములకు పట్టాలిస్తామన్నారు.. అమలేది?

దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలను ఆపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Bandi Sanjay: భజరంగ్‌దళ్ నిషేధానికి కేసీఆర్ కుట్ర... బండి సంజయ్ హాట్ కామెంట్స్

Bandi Sanjay: భజరంగ్‌దళ్ నిషేధానికి కేసీఆర్ కుట్ర... బండి సంజయ్ హాట్ కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

BRS: ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కళ్లు చెదిరే సదుపాయాలు

BRS: ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కళ్లు చెదిరే సదుపాయాలు

ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కళ్లు చెదిరే సదుపాయాలున్నాయి.

KCR: రైతులకు సీఎం కేసీఆర్ తీపికబురు

KCR: రైతులకు సీఎం కేసీఆర్ తీపికబురు

అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని (grain) కొనుగోలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) స్పష్టంగా చెప్పారు.

Telangana CM KCR Photos

మరిన్ని చదవండి
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం ఫొటోలు..

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం ఫొటోలు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి