• Home » Telangana Bhavan

Telangana Bhavan

KCR: రంగంలోకి దిగిన గులాబీ దళపతి

KCR: రంగంలోకి దిగిన గులాబీ దళపతి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభను కోల్పోతుంది. లోక్ సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటుదాం అనుకుంటే.. ఉన్న ఎంపీలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు పార్టీని వీడారు. మరో ముగ్గురు ఎంపీలు క్యూ లైన్‌లో ఉన్నారు.

TS Politics: సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్.. సంచలన ప్రకటన

TS Politics: సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్.. సంచలన ప్రకటన

CM Revanth Vs KCR: తెలంగాణలో అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ (Congress Vs BRS) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. నీటి పంపకాల దగ్గర మొదలైన వివాదం.. వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. ఆఖరికి బూతులు తిట్టుకోవడం.. ఒకరిపై ఒకరు చెప్పులు చూపించుకుంటున్న పరిస్థితి. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR) విమర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఓ పదం వాడటంతో.. బీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకొచ్చి చెలరేగిపోయారు..

KCR: నేడు తెలంగాణ భవన్‌కు  కేసీఆర్

KCR: నేడు తెలంగాణ భవన్‌కు కేసీఆర్

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ఉదయం తెలంగాణ భవన్‌కు రానున్నారు. కాలి తుంటి శస్త్ర చికిత్స తర్వాత తొలిసారిగా ఆయన తెలంగాణ భవన్ కు వస్తున్నారు.

Hyderabad: చివరకు ఇలా అయిందన్నమాట... తెలంగాణ భవన్‌లో జేబు దొంగలు.. నగదు, సెల్‌ఫోన్‌లు చోరీ

Hyderabad: చివరకు ఇలా అయిందన్నమాట... తెలంగాణ భవన్‌లో జేబు దొంగలు.. నగదు, సెల్‌ఫోన్‌లు చోరీ

తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో జేబు దొంగలు రెచ్చిపోయారు. ఈ నెల 27న మైనారిటీ విభాగం సమావేశం జరిగింది.

BRS.. కొత్త పలుకులో ఇది రాధాకృష్ణ చెప్పారు: కేటీఆర్

BRS.. కొత్త పలుకులో ఇది రాధాకృష్ణ చెప్పారు: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం ఈ మేరకు ఆహ్వానం పంపింది.

BRS: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ సమీక్ష

BRS: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ సమీక్ష

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం జరగనుంది. పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ నేతలకు బీఆర్ఎస్ అధిష్టనం ఈ మేరకు ఆహ్వానం పంపింది.

BRS: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశాలు తిరిగి ప్రారంభం

BRS: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశాలు తిరిగి ప్రారంభం

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశాలు తిరిగి బుదవారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం జరగనుంది. ఇప్పటికే పది పార్లమెంట్ నియోజక వర్గాల సమీక్షలు పూర్తి చేశారు.

TS News: తెలంగాణ భవన్ వద్ద ప్రమాదం.. కార్యకర్త కాలు పైనుంచి వెళ్లిన ఎంపీ కేశవరావు కారు

TS News: తెలంగాణ భవన్ వద్ద ప్రమాదం.. కార్యకర్త కాలు పైనుంచి వెళ్లిన ఎంపీ కేశవరావు కారు

బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ‘తెలంగాణ భవన్’ వద్ద ప్రమాదం జరిగింది. ఎంపీ కే.కేశవ రావు కారు ఓ కార్యకర్త కాలు పైనుంచి వెళ్లింది. భూపాలపల్లి నియోజకవర్గం చల్పూర్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కాలుపై నుంచి వెళ్లడంతో అతడు గాయపడ్డాడు.

Komatireddy Venkatreddy: ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Venkatreddy: ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana: ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అన్నారు.

Minister KTR: దివ్యాంగుల పింఛన్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Minister KTR: దివ్యాంగుల పింఛన్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: దివ్యాంగుల పింఛన్‌పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరుగుతున్న దివ్యాంగుల కృతజ్ఞత సభలో మంత్రి మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు రూ. 2 వందల పింఛన్ ఇస్తుందని.. అదే తెలంగాణలో రూ. 4,016 ఇస్తున్నామని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి