Home » Technology
మృత్యుసముద్రంగా పేరొందిన కబుకీ ఎడారిలో.. 400 కిలోమీటర్ల పొడుగున.. 5 కిలోమీటర్ల వెడల్పున ‘సోలార్ గ్రేట్వాల్’ను నిర్మిస్తోంది చైనా!
ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగింది. కానీ, కొన్నిసార్లు స్మార్ట్ఫోన్ వేడెక్కడం పెద్ద సమస్యగా మారుతుంది. మీ స్మార్ట్ఫోన్ కూడా మళ్లీ మళ్లీ వేడెక్కుతుంటే, అది కొన్ని సాధారణ తప్పుల వల్ల కావచ్చు. అవెంటో తెలుసుకుందాం..
స్మార్ట్ ఫోన్లు, శాటిలైట్ ఫోన్ల మధ్య కొన్ని మౌలిక తేడలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
డిజిటల్ టెక్నాలజీ(Digital technology)కి 21వ శతాబ్దం కేంద్ర బిందువుగా మారనున్నదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. ఒక్కొక్క శతాబ్దం ఒక్కొక్క రంగానికి మూలబిందువుగా కొనసాగిందని, ఈ శతాబ్దిలో డిజిటల్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ఉద్యోగానికి అప్లై చేసుకోవాలన్నా, అకౌంట్ తెరవడానికో, లోన్ కోసమో బ్యాంక్కి వెళ్లినా, ఆధార్ సహా ఏదొక డాక్యుమెంట్ల కాపీలు అవసరం పడతాయి. అందుకోసం చుట్టుపట్ల ఏ జిరాక్స్ షాప్ కనిపించినా అక్కడికి వెళ్లిపోతుంటాం. ఇదంతా మామూలు విషయమే కదా అనిపించవచ్చు. కానీ, జిరాక్స్ షాప్కెళ్లినపుడు.. ఈ తప్పు చేస్తే చాలా డేంజర్
ATM నుండి ప్రతిరోజూ ఎంత నగదును విత్డ్రా చేయాలనే దానిపై వివిధ బ్యాంకులు వారి స్వంత నియమాలను కలిగి ఉంటాయి. దేశంలోని టాప్ బ్యాంకుల ATM పరిమితులు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
మౌస్ని నిరంతరం ఉపయోగించే వారికి మణికట్టు చివర చర్మం, అంటే చిటికెన వేలు కింద భాగం గట్టిగా ఉంటుంది. మౌస్ను మౌస్ ప్యాడ్పై నిరంతరం ముందుకు వెనుకకు నడపడం ద్వారా ఈ భాగం యొక్క కాఠిన్యం రుద్దబడుతుంది. కొన్నింటిలో మరకలా చీకటిగా ఉంటుంది. దీన్ని నివారించడానికి మౌస్ ప్యాడ్, రిస్ట్ ప్యాడ్ ఉపయోగించడం ఉత్తమ మార్గం.
లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనకంటే సైబర్ నేరగాళ్లు ఒకడుగు ముందే ఉంటున్నారు. కళ్లెదుట కనిపించకుండానే నిలువు దోపిడీ చేసేస్తున్నారు. అదే ఈ కోడ్ ఉంటే..మీ కుటుంబాన్ని సైబర్ నేరగాళ్లు ఏం చేయలేరు..
WhatsApp New Update: ప్రపంచంలో అత్యధికులు వినియోగించే యాప్లలో వాట్సాప్ ఒకటి. ప్రతి స్మార్ట్ ఫోన్లో ఏ యాప్ లేకున్నా వాట్సాప్ మాత్రం ఉండితీరాల్సిందే. యూజర్ల సౌలభ్యం కోసం, అలాగే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గానూ.. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. ఈ క్రమంలో..
ఎక్స్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. భారత్లో ఎక్స్ ప్రీమియం ప్లాన్ ధరలు పెంచినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్త ధరల ప్రకారం ఎంత చెల్లించాలంటే..