Home » Technology
ఏఐ కాలంలో మరో కొత్త విషయం అనుభవంలోకి రాబోతోంది. అదేమిటంటే, వ్యక్తులకు బదులు ఏఐ అవతార్ పనులు చక్కబెట్టబోతోంది. జూమ్ మీటింగ్ వంటివాటికి ఏఐ అవతార్ హాజరవుతుందని జూమ్ సీఈఓ ఎరిక్ యువాన్ చెబుతున్నారు. సంబంధిత సాంకేతికత వాస్తవరూపం ధరించేందుకు అయిదారేళ్ళు పడుతుందని కూడా ఆయన తెలిపారు. ‘ద వెర్జ్’ మేగజైన్కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదే ఆచరణలోకి వస్తే కార్పొరేట్ టాస్క్లకు అనువుగా ఉంటుంది.
వేసవికాలం ఎండలు చాలా దారుణంగా ఉంటున్నాయి. వీటిని అధిగమించడానికి ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు కొనుగోలు చేస్తారు. అయితే ఎండ వేడిమి తగ్గించడానికి ఏది బెస్ట్ గా పనిచేస్తుంది? ఏసీ లేదా కూలర్.. ఈ రెండింటి మధ్య ఉండే తేడాలేంటో తెలుసుకుంటే..
నాలుగు విఫలయత్నాల అనంతరం ఎట్టకేలకు అగ్నికుల్ కాస్మో్సకు చెందిన ప్రైవేటు రాకెట్ ‘అగ్నిబాణ్’ నింగిలోకి ఎగిరింది. చెన్నైకి చెందిన స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ సంస్థ అగ్నిబాణ్ పేరిట తొలిసారిగా రూపొందించిన రాకెట్ ప్రయోగాన్ని గురువారం విజయవంతంగా నిర్వహించింది.
ఐఫోన్ ఉన్న వారికి సిరి గురించి తెలియకుండా ఉంటుందా చెప్పండి. అయితే తొలిసారి ఐఫోన్ కొన్న యూజర్లకు సిరి టెక్నాలజీపై అవగాహన ఉండకపోవచ్చు. సిరి ఉంటే(Hey, Siri!) టెక్ట్సింగ్, కాలింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఇలా ఎన్నో పనులు నోటితో అయిపోతాయి.
ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ పెట్టినప్పుడు.. 100 శాతం చార్జ్ ఎక్కడానికి కనీసం మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. ఈ కారణంగా.. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లలేని పరిస్థితి..
ప్రభుత్వ రంగంలోని దూరదర్శన్ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ, అన్నారం సరస్వతి బ్యారేజీలను పుణేకు చెందిన కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులు బుధవారం పరిశీలించారు. ఆ సంస్థలోని భూభౌతిక, భూసాంకేతిక, నాన్ డిస్ట్రక్టివ్ విభాగాలకు చెందిన ముగ్గురు నిపుణులు..
సగటు దిగువ తరగతి, పేద పౌరులకు ఏసీలు కొనడం అంటే సామాన్య విషయం కాదు. అలాగని మండే ఎండలను అలాగే భరించలేరు కూడా. అలాంటి సమయంలోనే వారిలో ట్యాలెంట్ బయటికొస్తుంది. మండే ఎండలకు చెక్ పెట్టడుతూ రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి సింపుల్ గా ఏసీ తయారుచేశాడు.
గూగుల్ జెమినీకి కొత్తగా ‘మెమరీ’ ఫీచర్ కలవనుంది. తద్వారా భవిష్యత్తు కాన్వర్సేషన్లను తెలియజేయగలుగుతుంది. అంటే యూజర్కు సంబంధించిన ఫ్యాక్ట్స్ను సేవ్ చేసి భవిష్యత్తులో గుర్తు చేయగలుగుతుంది
వివో విడుదల చేసిన మరో ఫోన్ ‘వివో ఎక్స్100 అలా్ట్ర’. మొబైల్ ఫొటోగ్రఫి అలాగే పర్ఫార్మెన్స్లో సరికొత్త ప్రమాణాలను ఇది నెలుకొల్పుతుందని చెబుతున్నారు.