Home » Technology news
ఆగస్టు 2, 2025న ఈ శతాబ్దంలోనే అరుదైన సంపూర్ణ గ్రహణం రాబోతోందా? ప్రపంచం మొత్తం పట్టపగలే చీకటిమయం కానుందా? సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో వాస్తవమెంత? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
వర్షాకాలంలో మొబైల్ సిగ్నల్ సమస్యలు రావడం సర్వసాధారణం. దట్టమైన మేఘాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కారణంగా సిగ్నల్స్ బలహీనంగా మారవచ్చు. ఇలాంటి సమయాల్లో తక్షణమే హై-స్పీడ్ నెట్వర్క్ పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
మన దేశ ఆయుధ బలం రోజురోజుకు పదునెక్కుతోంది.
యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలపై యూజర్లు అవగాహన పెంచుకోవాలి. మరి ఈ మధ్య కాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్న యూపీఐ ఆధారిత సైబర్ మోసాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో జర్మనీ తన పంథాను మార్చుకుంటోంది. కొత్త ఆయుధాలను కూడా సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగా పలు అంకుర సంస్థలను ప్రోత్సహిస్తోంది. నిఘా కోసం రోబో బొద్దింకలు, ఏఐ రోబోల అభివృద్ధిపై దృష్టి పెట్టింది.
ఫోన్ పాతబడే కొద్దీ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. చార్జింగ్ త్వరగా అయిపోతుంది. కొన్ని చిట్కాలతో ఈ పరిస్థితి నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
పవర్ బ్యాంక్ కొనాలనుకునే వారు కొన్ని విషయాలపై కచ్చితంగా దృష్టిపెట్టాలి. లేకపోతే డబ్బులు వృథా అయ్యే ప్రమాదం ఉంది. మరి ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
తాను టెక్నాలజీ గురించి పదే పదే మాట్లాడేది ప్రజల కోసమేనని, మెరుగైన సేవలు వారికి అందాలని అప్పుడు...
రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ దక్షిణాసియాలోనే మొదటిదని ఐటీ, విద్య, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి లోకేశ్ వెల్లడించారు.
WhatsApp Tricks and Tips: ఇప్పటివరకూ ఒక వాట్సాప్ అకౌంట్ను ఒక డివైజ్లో మాత్రమే వాడేందుకు మాత్రమే అవకాశం ఉండేది. ఇకపై అలా కాదు. ఒకే ఖాతాను వివిధ పరికరాల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకోసం ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు..