Home » Technology news
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో ఫొటోలను వీడియోలుగా మార్చడం చూస్తున్నాం. అలాగే పాత ఫొటోలను కొత్తగా మార్చడం కూడా చూస్తున్నాం. అయితే ఇటీవల త్రీడీ ప్రింటింగ్ ట్రెండింగ్ అవుతోంది. మీ ఫొటోను త్రీడీలోకి మార్చడంతో పాటూ వివిధ రకాల భంగిమల్లో చూపిస్తుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రి వేళ వైఫై ఆఫ్ చేస్తేనే బెటరనే నమ్మకం జనాల్లో ఉంది. ఈ విషయమై శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
లాప్టాప్ బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కొన్ని టిప్స్ పాటించాలి. మరి నిపుణులు చెబుతున్న ఈ టిప్స్ గురించి కూలంకషంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
సమాచారం షేర్ చేయడానికి వాట్సాప్ ఎంత కీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉద్యోగుల్లో ఇప్పుడు దాదాపు అందరూ ఆఫీసులో వాట్సాప్ వెబ్ తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రతిరోజూ ఆఫీస్ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో WhatsApp వెబ్ వాడేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కారణమేంటి? ఎలా నివారించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్లోని ఫ్లైట్ మోడ్ను కేవలం విమాన ప్రయాణాలప్పుడే కాకుండా రోజువారీ కూడా వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఫీచర్తో ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మీ ఫోన్ నీటిలో పడినా లేదా వర్షంలో తడిసినా భయపడకండి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం ద్వారా మీరు మీ స్మార్ట్ఫోన్ను సేవ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నీటిలో మునిగిపోయినట్లు చూస్తే కచ్చితంగా ఆందోళన కలగవచ్చు. ఆఫ్ అయిన ఫోన్ మళ్లీ పని చేయాలంటే..
బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇటీవల ప్రతిఒక్కరూ స్మార్ట్ ఫోన్లతో పాటే ఇయర్బడ్స్ కూడా క్రమం తప్పకుండా వాడుతున్నారు. రోజులో తమకు తెలియకుండానే గంటల తరబడి వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా చెవులపై తీవ్ర దుష్ప్రభావాలు పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు తప్పవని..
లాప్టాప్లను శుభ్రపరిచే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఖరీదైన వస్తువు పాడయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి లాప్టాప్ క్లీనింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్స్లో చాలా మందికి తెలియని కొన్ని సెట్టింగ్స్ను యూజర్లు తమ అభిరుచికి తగ్గట్టు వినియోగించుకుంటే ఫోన్ పర్ఫార్మెన్స్ మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సెట్టింట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
భవిష్యత్ తరాల కోసం మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని, ఈ విషయంలో వెనకడుగు వేసిది లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. నీటి వనరుల పరిరక్షణలో..