Home » Teacher
పాఠశాల విద్యాశాఖ అధికారుల నిర్ణయంపై టీచర్లలో అసహనం వ్యక్తమవుతోంది.
ప్రైవేటు బడులు పెరగడం, ప్రజల్లోనూ ఆదిశగా మోజు పెరగడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ప్రాభవం కోల్పోయాయి.
సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి ఏబీహెచ్బీ కాలనీ-2 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కూలి పనులు చేయించిన ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.
మరుసటి రోజు వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి అదేమిటని అతణ్ని ప్రశ్నించగా ‘కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా’ అంటూ అహంకారంగా సమాధానం చెప్పడంతో వారు ఆగ్రహించి ఉపాధ్యాయుడు శ్రీనివా్సరెడ్డికి దేహశుద్ధి చేశారు.
ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హోంశాఖ మంత్రి...
‘బతకలేక బడి పంతులు’ అనేది ఒకప్పటి మాట. అప్పట్లో టీచర్ ఉద్యోగం ఉన్నా వేతనాలు అంతంతమాత్రమే!. కానీ ఇప్పుడు ప్రభుత్వ టీచర్ల స్థితి మెరుగుపడింది. జీతాలు మాత్రమే కాదు..
విద్యార్థులను జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దే టీచర్లు కొందరు. విద్యార్థులను వినూత్నంగా ఆలోచింపజేసి ఆవిష్కరణలు చేయించే ఉపాధ్యాయులు మరికొందరు.
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు గురుకుల ఉపాధ్యాయుల(సీఆర్టీ)తో మంత్రి సీతక్క చర్చలు సఫలం కావడంతో 16 రోజులుగా సమ్మె చేస్తున్న వారు సమ్మె విరమించినట్టు ప్రకటించారు.
ప్రస్తుత విధానంలో టీచర్ల బదిలీలపై స్పష్టత లేకుండా పోయింది. ఏటా చేయాలా.. లేదా? చేస్తే ఏ సమయంలో చేయాలనేదానిపై గందరగోళం నెలకొంది.
Minister Seethakka: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (CRT)తో మంత్రి సీతక్క చర్చలు సఫలం అయ్యాయి. మంత్రి సీతక్క విజ్ఞప్తి మేరకు సమ్మె విరమిస్తున్నట్లు కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు ప్రకటించారు. రేపటి నుంచి విధుల్లో చేరుతున్నట్లుగా కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు ప్రకటించారు.