Home » Teacher
మ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోలింగ్ రోజున(ఈ నెల 27) స్పెషల్ క్యాజువల్ లీవ్...
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారుతున్న వేళ.. వారి భరతం పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా లైంగిక వేధింపులకు పాల్పడే టీచర్లను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు వారి విద్యార్హత కూడా రద్దు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఆ మేరకు చర్యలకు ఉపక్రమించింది.
కూటమి ప్రభుత్వం త్వరలో డీఎస్సీ ప్రకటించనున్న నేపథ్యంలో విద్యాశాఖ చేపట్టిన టీచర్ల సీనియారిటీ జాబితా తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
పాఠశాల విద్యాశాఖ అధికారుల నిర్ణయంపై టీచర్లలో అసహనం వ్యక్తమవుతోంది.
ప్రైవేటు బడులు పెరగడం, ప్రజల్లోనూ ఆదిశగా మోజు పెరగడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ప్రాభవం కోల్పోయాయి.
సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి ఏబీహెచ్బీ కాలనీ-2 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కూలి పనులు చేయించిన ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.
మరుసటి రోజు వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి అదేమిటని అతణ్ని ప్రశ్నించగా ‘కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా’ అంటూ అహంకారంగా సమాధానం చెప్పడంతో వారు ఆగ్రహించి ఉపాధ్యాయుడు శ్రీనివా్సరెడ్డికి దేహశుద్ధి చేశారు.
ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హోంశాఖ మంత్రి...
‘బతకలేక బడి పంతులు’ అనేది ఒకప్పటి మాట. అప్పట్లో టీచర్ ఉద్యోగం ఉన్నా వేతనాలు అంతంతమాత్రమే!. కానీ ఇప్పుడు ప్రభుత్వ టీచర్ల స్థితి మెరుగుపడింది. జీతాలు మాత్రమే కాదు..
విద్యార్థులను జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దే టీచర్లు కొందరు. విద్యార్థులను వినూత్నంగా ఆలోచింపజేసి ఆవిష్కరణలు చేయించే ఉపాధ్యాయులు మరికొందరు.