Home » Teacher
తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన ఓ టీచరమ్మ.. విధి నిర్వహణను పక్కకు పెట్టి గుర్రు పెట్టి నిద్రపోసాగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఆ టీచర్పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాలు..
అనుభవం లేని ఉపాధ్యాయులకు పదోతరగతి స్పాట్ వాల్యూయేషన్ డ్యూటీలు వేయడం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 21నుంచి ఏప్రిల్ 4వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించారు.
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 25 వేల మంది ఉపాధ్యాయుల ఎంపిక చెల్లదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇంతకు ఈ స్కామ్ ఎక్కడ వెలుగు చూసింది.. ఎప్పుడు చోటు చేసుకుంది వంటి వివరాలు మీ కోసం..
US Teacher And Student: ఆ టీచర్ 15 ఏళ్ల బాలుడిపై కన్నేసింది. అతడితో చాలా చనువుగా ఉండేది. ఇద్దరూ ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకునే వారు. చాటింగులు చేసుకునే వారు. ఓ రోజు బాలుడి తల్లి ఆ ఫోన్ చాటింగులను చూసింది.
Bengaluru: పిల్లలను స్కూల్లో దించడానికి వచ్చే రాకేష్తో ఆమె పరిచయం పెంచుకుంది. కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ కలిసి తిరగటం మొదలెట్టారు. ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడేవారు. ఓ రోజు శ్రీదేవి ఇచ్చిన షాక్కు రాకేష్ మతి పోయింది.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్.. బుద్ధి లేని పని చేసి నవ్వుల పాలవుతున్నాడు. తప్పతాగి సోయి లేకుండా రోడ్డు మీద పడిపోయాడు. లేపినా లేవడం లేదు. అంతలా మద్యం మత్తులో తూలుతున్నాడు.
మన విద్యా విధానం ప్రమాదకరంగా ఉందని, విద్యలో ప్రమాణాలు పడిపోవడం ఆందోళన కలిగించే అంశమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకు ప్రభుత్వం మాత్రమే కాకుండా.. తెలంగాణ సమాజం కూడా బాధ్యత వహించాలన్నారు.
టీచర్ల సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలు తొలగించాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. ఆ సంఘం నాయకులు శనివారం సైన్స సెంటర్ లో డీఈఓను కలిశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గోవిందరాజు, ప్రధానకార్యదర్శి లింగమయ్య, ఇతర నేతలు మాట్లాడుతూ...జాబితాల్లో కొందరు టీచర్ల పేరు కనిపించడంలేదన్నారు.
Teacher Beats Students: కీసర ప్రభుత్వ స్కూల్లో పీఈ టీచర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిల పట్ల టీచర్ ప్రవర్తించిన తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు.