• Home » Teacher

Teacher

Principal Suicide: హెచ్‌ఎం మృతిపై హైకోర్టు సుమోటో విచారణ

Principal Suicide: హెచ్‌ఎం మృతిపై హైకోర్టు సుమోటో విచారణ

హైకోర్టు పదవీ విరమణ ప్రయోజనాలు అందని కారణంగా వృద్ధి చెందిన మనోవేదనతో మృతి చెందిన ప్రధానోపాధ్యాయుడు కూరపాటి పాండురంగయ్య మృతిపై సుమోటో విచారణ చేపట్టింది. ఆర్థికశాఖ, పాఠశాల విద్యాశాఖ, అకౌంటెంట్ జనరల్‌కు నోటీసులు జారీ చేసి జూన్‌లో తదుపరి విచారణను వాయిదా వేసింది

AP DSC Relaxation 2025: డీఎస్సీ అభ్యర్థులకు ఉపశమనం

AP DSC Relaxation 2025: డీఎస్సీ అభ్యర్థులకు ఉపశమనం

డీఎస్సీ అర్హతకు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ సవరణలు చేసింది. దరఖాస్తులో సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ను ఐచ్ఛికంగా మార్చింది.

DSC 2025 Issue: డీఎస్సీలో గందరగోళం

DSC 2025 Issue: డీఎస్సీలో గందరగోళం

డీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ పోస్టులకు అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివిన వారిని అనర్హులు చేసి, బీసీఏ అభ్యర్థులకు అర్హత ఇచ్చిన విషయంలో అభ్యంతరం వ్యక్తమవుతోంది.

Mamata Banejee: మీ ఉద్యోగాలు, జీతాలు సేఫ్.. విధుల్లోకి చేరండి: మమత

Mamata Banejee: మీ ఉద్యోగాలు, జీతాలు సేఫ్.. విధుల్లోకి చేరండి: మమత

ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది టీచర్లు పశ్చిమబెంగాల్‌లోని సాల్ట్ లేక్‌లో ఉన్న స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్లూబీఎస్ఎస్‌సీ) కార్యాలయం వెలుపల నిరసనలు కొనసాగిస్తున్నారు.

Teacher: పిల్లలతో కలిసి మందు తాగిన ఉపాధ్యాయుడు

Teacher: పిల్లలతో కలిసి మందు తాగిన ఉపాధ్యాయుడు

Teacher Offers Alcohol To Students: ఓ ఉపాధ్యాయుడు తన స్థాయిని మర్చిపోయి నీచంగా ప్రవర్తించాడు. విద్యార్థులతో కలిసి మందు సిట్టింగ్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడికి తగిన శాస్తి జరిగింది.

High Court: టీచర్ల ప్రమోషన్‌ విధానంలో జోక్యం చేసుకోం

High Court: టీచర్ల ప్రమోషన్‌ విధానంలో జోక్యం చేసుకోం

స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టుల భర్తీపై ప్రస్తుతం ప్రభుత్వం పాటిస్తున్న విధానంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టంచేసింది.

Teacher Assignments: ప్రాథమికోన్నత స్కూళ్లలో ఎస్జీటీలా

Teacher Assignments: ప్రాథమికోన్నత స్కూళ్లలో ఎస్జీటీలా

ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎసీజీటీల కేటాయింపు ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తాయి. 6 నుంచి 8 తరగతులకు ఎసీజీటీలతో బోధించడంపై పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

నువ్వసలు టీచర్‌వేనా.. పిల్లాడితో అవేం పాడు పనులు..

నువ్వసలు టీచర్‌వేనా.. పిల్లాడితో అవేం పాడు పనులు..

Former US Teacher School Student: 2022, ఏప్రిల్ 1వ తేదీన ఇద్దరి మధ్యా రిలేషన్‌షిప్ మొదలైంది. దాదాపు రెండు సంవత్సరాలు ఆమె బాలుడితో సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత ఆ బాలుడు ట్విస్ట్ ఇచ్చాడు. ఈ విషయం గురించి అధికారులకు ఫిర్యాదు చేశాడు.

Mahbubnagar: ఉపాధ్యాయురాలు మందలించిందని కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Mahbubnagar: ఉపాధ్యాయురాలు మందలించిందని కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 9వ తరగతి విద్యార్థిని, ఉపాధ్యాయురాలి మందలింపుతో మనస్తాపానికి గురై దగ్గు మందు, ఫినాయిల్, యాసిడ్‌ను తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయండి

ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయండి

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి