• Home » TDP - Janasena

TDP - Janasena

AP GovT Ration Rice : రేషన్‌ బియ్యానికి రెక్కలు!

AP GovT Ration Rice : రేషన్‌ బియ్యానికి రెక్కలు!

పేదలకు రాయితీ ధరపై ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది.

Deputy CM Pawan Kalyan : చంద్రబాబు విజన్‌ అద్భుతం

Deputy CM Pawan Kalyan : చంద్రబాబు విజన్‌ అద్భుతం

భవిష్యత్తు ఆంధ్రా కోసం పాటుపడే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వందేళ్ల ఆయుష్షు ఇవ్వాలని భగవంతుడ్ని కోరుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

AP Govt : ‘ఉపాధి’లో రోజుకు రూ.300

AP Govt : ‘ఉపాధి’లో రోజుకు రూ.300

ఉపాధి హామీ పథకంలో కేంద్రం నిర్ణయించిన ప్రకారం కూలీలకు రోజుకు రూ.300 వేతనం వచ్చేలా చేసి, వారికి అండగా నిలవాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

Rice Smuggling Scandal: ఆంధ్రా టు ఆఫ్రికా

Rice Smuggling Scandal: ఆంధ్రా టు ఆఫ్రికా

ఏపీలో ఆ బియ్యం ఉచితం! ఆఫ్రికాలో అవే బియ్యం కిలో రూ.150. ‘ఈ బియ్యం మాకు వద్దు’ అని అక్కడికక్కడే అమ్ముకొనే రేషన్‌కార్డు దారులతో మొదలుకుని... అంతర్జాతీయ ఎగుమతిదారుల దాకా అనేక చేతులు మారుతోంది!

 FiberNet Corporation's : ‘ఫైబర్‌’ ప్రక్షాళన ఏదీ?

FiberNet Corporation's : ‘ఫైబర్‌’ ప్రక్షాళన ఏదీ?

ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో ప్రక్షాళన జరుగడం లేదు. జగన్‌ సైన్యం ఇప్పటికీ తిష్ఠ వేసుకుని కూర్చుంది.

Rural Development Dept : వాటర్‌షెడ్‌ పనులకూ సోషల్‌ ఆడిట్‌

Rural Development Dept : వాటర్‌షెడ్‌ పనులకూ సోషల్‌ ఆడిట్‌

ఉపాధి హామీ పథకంలో అవినీతిపై సోషల్‌ ఆడిట్‌, క్వాలిటీ కంట్రోల్‌ తనిఖీలు చేపట్టినట్లుగానే వాటర్‌షెడ్‌ పనులపై కూడా ఈ తనిఖీలు చేపట్టాలని గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది.

విశాఖ పోర్టులో 483 టన్నుల బియ్యం స్వాధీనం

విశాఖ పోర్టులో 483 టన్నుల బియ్యం స్వాధీనం

విశాఖ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన 483 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్‌ సోమవారం సాయం త్రం.....

CM Chandrababu : చక్కదిద్దుతున్నాం

CM Chandrababu : చక్కదిద్దుతున్నాం

‘మెగా పేరెంట్‌-టీచర్స్‌ మీట్‌ (పీటీఎం) చరిత్రాత్మక కార్యక్రమం. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమం ఇచ్చే ఊతంతో రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో పెనుమార్పులు రాబోతున్నాయని తెలిపారు.

CM Chandrababu : అమరావతి 2.0 పనులు పరుగు

CM Chandrababu : అమరావతి 2.0 పనులు పరుగు

రాజధాని పనుల్లో కూటమి ప్రభుత్వం మరింత వేగం పెంచింది. అమరావతిలో రూ.11 వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కీలకమైన ఆర్థిక కేటాయింపులపై నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లూ అమరావతి విధ్వంసానికి గురైంది.

YSRCP: అవకాశాన్ని జారవిడ్చుకుని.. జగన్ నోట అన్ని అబద్ధాలేనా..

YSRCP: అవకాశాన్ని జారవిడ్చుకుని.. జగన్ నోట అన్ని అబద్ధాలేనా..

ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సింది పోయి.. ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని విమర్శిస్తూ.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించాలనే లక్ష్యంతో వైసీపీ అధ్యక్షులు జగన్ వ్యవహారిస్తున్నారనే ప్రచారం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి