Home » TDP - Janasena
వేతనాల కోసం రోడ్డెక్కి పోరాటం చేస్తున్న మహిళల్ని జగన జైలుకు పంపారని, సొంత తల్లి, చెల్లిని ఆస్తుల కోసం కోర్టుకు లాగారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. అలాంటి వ్యక్తికి మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. అసెంబ్లీలో బుధవారం మహిళా సాధికారత అంశంపై ఆమె మాట్లాడారు. బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి రూ.4,300 కోట్లు కేటాయించారని, ఇది మహిళా బడ్జెట్ అని అన్నారు. గత ...
ఇళ్లు కట్టుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వైసీపీ ప్రభుత్వంలో మంజూరై వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసుకు నేందుకు అదనంగా నిధులు చెల్లించేందుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభు త్వం చెల్లించిన మొత్తంతో పాటు బీసీ, ఎస్సీలకు అదనంగా రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 4232మంది ఎస్సీ లబ్ధిదారులకు ...
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా పింఛన్లు పంపిణీ చేశారు. అర్హత లేకపోయినా కొందరు దివ్యాంగుల పేరుతో ధ్రువపత్రాలు సంపాదించి.. ఆ మేరకు పింఛన్లు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ పింఛన్లపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొందరు డీఆర్డీఏ, వైద్య సిబ్బంది వసూళ్లకు తెరలేపారు. వైద్యులతో మాట్లాడి మీ ధ్రువపత్రాలకు ఆమోదం వేయిస్తామని భారీగా డబ్బులు లాగుతున్నట్లు తెలుస్తోంది....
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో వణుకు మొదలైందా.. కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైందా. ఎలాగైనా కూటమి అభ్యర్థులను ఓడించాలనే వైసీపీ కుట్రను యువత తిప్పికొట్టారా..
ప్రతిపక్ష నేతగా గుర్తించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విన్నపాన్ని పరిశీలించడం సాధ్యపడదని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.
అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్రెడ్డిలా ఉంటుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. జగన్ బాగా ఫ్రస్ర్టేషన్లో ఉన్నారని, అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, అవినీతితో అడ్డగోలుగా వ్యవహరించి, ప్రతిపక్షంలోకి రాగానే నీతులు, విలువల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి సంపూర్ణ విజయం సాధించింది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు నియోజకవర్గంలో కూటమి...
హంద్రీనీవా ద్వారా తన నియోజకవర్గంలోని 38 చెరువులకు నీరందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం ఆమె సీఎం ను ఆయన చాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు. హంద్రీనీవా రెండో దశ లైనింగ్ పనులు చేయడం ద్వారా రాప్తాడు నియోజకవర్గంలోని 38 చెరువులకు నీరందే అవకాశం లేకుండా పోతుందన్నారు. భూగర్భజలాలు తగ్గే ప్రమాదం ఉందని వివరించారు. చెరువులు, ...
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక సర్వేను సోమవారం విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..