Home » TANUKU
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఎన్డీయే కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు తణుకులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
YSRCP vs TDP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్సీపీ చీఫ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు గుడ్ చెప్పారు. నేరుగా వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
అవును.. మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) తణుకు సభ సాక్షిగా ‘చింతిస్తున్నా.. క్షమించండి’ అని కార్యకర్తలు, అభిమానులు, నేతల ముందే అడిగారు. కొంపదీసి ఇటీవల రచ్చ రచ్చ జరుగుతున్నా ‘వలంటీర్ వ్యవస్థ’పై వెనక్కితగ్గి క్షమాపణలు చెప్పారనుకుంటున్నారా.. అస్సలు కాదండోయ్. ఇంతకీ సేనాని ఎందుకు క్షమాపణలు చెప్పారబ్బా అనేగా మీ సందేహం..? ఇక ఆలస్యమెందుకు చకచకా ఈ వార్త చదివేయండి అసలు విషయమేంటో మీకే అర్థమైపోతుంది..
జిల్లాలోని తణుకు మండలం దువ్వలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు నిరసనకు దిగారు.