Home » Tamilnadu News
అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ పార్టీ పేరు ప్రకటించారు తమిళ హీరో విజయ్ దళపతి(Tamil hero Vijay). తన రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘంలో(EC) పార్టీ పేరు నమోదు చేశారు.
ఓ వైపు అయోధ్య రామమందిర(Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు ప్రధాని మోదీ(PM Modi) తమిళనాడు పర్యటన విజయవంతంగా సాగుతోంది. ఆయన శనివారం రామేశ్వరంలోని జలాల్లో పవిత్ర స్నానం ఆచరించారు.
తమిళనాడులో ఒళ్లు గగుర్పొడిచే ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. చెన్నైలోని దక్షిణ శివార్లలోని తలంబూర్లో శనివారం నాడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినిని ఆమె 26వ పుట్టినరోజు సందర్భంగా.. అత్యంత కిరాతకంగా హతమార్చారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి కె పొన్ముడి(Ponmudy)కి మద్రాస్ హైకోర్టు(Madras High Court) మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.
తమిళనాడులో మిచాంగ్ తుపాన్(Michaung Cyclone) ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు చిగురుటాకులా వణికిస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు.
మిచాంగ్(Michaung Cyclone) తుపాన్ ప్రభావంతో తమిళనాడు వణుకుతోంది. తుపాన్ ధాటికి రాజధాని చెన్నై(Chennai)లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.
90 ఏళ్ల వృద్ధురాలి బ్యాంకు ఖాతా నుంచి పెన్షన్ డబ్బును తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ వృద్ధురాలికి 2020 నుంచి వృద్ధాప్య ఫించను వస్తోంది. అయితే ఆ విషయం ఆ మహిళకు తెలియలేదు. మూడేళ్ల తర్వాత వెళ్లిన ఆ వృద్ధురాలికి షాకింగ్ విషయం తెలిసింది.
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి ఈనెల 16 నుంచి జనవరి 16వ తేది వరకు శబరిమల(Sabarimala)కు ప్రత్యేక
Periyar Statues: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నమలై బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. దేవాలయాల ముందు ఉన్న ‘పెరియార్’ విగ్రహాలను తొలగించేస్తామని కుండబద్దలు కొట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేసే మొట్టమొదటి పనే అదేనని తేల్చి చెప్పారు.
రానున్న లోక్ సభ ఎన్నికల(Lokhsabha Elections) వరకు గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi)ని తొలగించవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్షా(Amith Shah)లను కోరారు. ఆయన మాట్లాడుతూ.. ద్రవిడంపై గవర్నర్ చేసిన విమర్శలు డీఎంకే ఎన్నికల ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయని అన్నారు.