• Home » Tamil Nadu

Tamil Nadu

Dy CM Udayanidhi: అర్హులైన గృహిణులకు డిసెంబర్‌ 15 నుంచి రూ.1000

Dy CM Udayanidhi: అర్హులైన గృహిణులకు డిసెంబర్‌ 15 నుంచి రూ.1000

రాష్ట్రంలో రెండో విడతగా అర్హులైన గృహిణులకు కలైంజర్‌ మహిళా సాధికార పధకం కింద ప్రతినెలా రూ.1000 చెల్లించనున్నట్లు ప్రత్యేక పథకాల అమలు మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ప్రకటించారు.

Car Airbag Takes Boy Life: ఎయిర్ బ్యాగ్ ప్రాణం తీసింది.. తండ్రి ఒడిలోనే బిడ్డ..

Car Airbag Takes Boy Life: ఎయిర్ బ్యాగ్ ప్రాణం తీసింది.. తండ్రి ఒడిలోనే బిడ్డ..

వీరముత్తు భార్య కారు వెనక సీట్లో కూర్చుంది. విగ్నేష్ పక్కన వీరముత్తు కూర్చున్నాడు. కెవిన్ తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అనుకోని విషాదం చోటుచేసుకుంది.

CM Stalin: కరూర్‌ దుర్ఘటనకు కారణం విజయ్‌ ఆలస్యమే..

CM Stalin: కరూర్‌ దుర్ఘటనకు కారణం విజయ్‌ ఆలస్యమే..

కరూర్‌లో ‘తమిళగ వెట్టి కళగం’ (టీవీకే) రోడ్‌షోలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందటానికి ఆ పార్టీ నాయకుడు ఏడు గంటలు ఆలస్యంగా రావటమే కారణమని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు.

Heavy Rains: 17, 18 తేదీల్లో భారీ వర్షాలు..

Heavy Rains: 17, 18 తేదీల్లో భారీ వర్షాలు..

రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనుండటం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో చెన్నై నుండి కన్నియాకుమారి వరకు ఈ నెల 17 నుండి 18వరకు భారీగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.

Tamilnadu: హిందీ వ్యతిరేక బిల్లుపై వెనక్కి తగ్గిన స్టాలిన్ సర్కార్

Tamilnadu: హిందీ వ్యతిరేక బిల్లుపై వెనక్కి తగ్గిన స్టాలిన్ సర్కార్

డీఎంకే ప్రతిపాదిత బిల్లు ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా హిందీలో హోర్డింగ్‌లు, బోర్డులు, సినిమాలు, పాటలు, పబ్లిక్ ఈవెంట్లలో హిందీ వాడకంపై నిషేధం అమల్లోకి తెస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై బలవంతంగా హిందీని రుద్దటాన్ని వ్యతిరేకిస్తూ చట్టం తీసుకు వస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

Diwali: దీపావళి ఎఫెక్ట్... ఒక్కరాత్రే ఆ నగరంలో రూ.7 కోట్ల వస్త్ర వ్యాపారం

Diwali: దీపావళి ఎఫెక్ట్... ఒక్కరాత్రే ఆ నగరంలో రూ.7 కోట్ల వస్త్ర వ్యాపారం

దీపావళి పండుగను పురస్కరించుకుని ఈరోడ్‌ వారాంతపు సంతలో రూ.7 కోట్ల మేర వస్త్ర వ్యాపారం జరిగింది. ఈ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం రాత్రి వారాంతపు వస్త్ర సంత నిర్వహిస్తుంటారు.

Diwali: దీపావళి రోజు రెండు గంటలే టపాసులు కాల్చాలి

Diwali: దీపావళి రోజు రెండు గంటలే టపాసులు కాల్చాలి

దీపావళి రోజున రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సచివాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో... దీపావళి పండుగలో భాగంగా పిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చేందుకు ఇష్టపడతారని తెలిపింది.

Ooty Hill Train: 117వ వసంతంలోకి ఊటీ కొండరైలు...

Ooty Hill Train: 117వ వసంతంలోకి ఊటీ కొండరైలు...

పచ్చటి ప్రకృతి, రమణీయమైన కొండల సోయగాల నడుమ నడిచే నీలగిరి జిల్లా ఊటీ కొండ రైలు బుధవారం 117వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా ఊటీ రైల్వేస్టేషన్‌లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.

Chennai News: కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని చంపేశారు..

Chennai News: కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని చంపేశారు..

తమిళనాడు దిండుగల్‌ జిల్లా నిలకోట సమీపంలోవున్న రామనాయకన్‌పట్టిలో కులాంతర వివాహం చేసుకున్న రామచంద్రన్‌ (24) అనే యువకుడు దారుణహత్యకు గురైన నేపథ్యంలో, పోలీసులు పరువుహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రామచంద్రన్‌ పాడిపశువులు పెంచుతూ ఇంటింటికీ పాలు సరఫరా చేస్తూ, తమ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు.

Assembly Elections: టీవీకేతో అన్ని పార్టీలకూ నష్టమే...

Assembly Elections: టీవీకేతో అన్ని పార్టీలకూ నష్టమే...

అన్ని పార్టీల ఓట్లను తమిళగ వెట్రి కళగం (టీవీకే) తప్పకుండా చీలుస్తుందని, ఇందువల్ల కూటమికి నష్టంవాటిల్లకుండా అధికార డీఎంకే చర్యలు తీసుకోవాలని కొంగునాడు మక్కల్‌ దేశీయ కట్చి (కేఎండీకే) ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ఈశ్వరన్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి