• Home » Tamil Nadu

Tamil Nadu

Chennai News: కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. కేసునమోదు

Chennai News: కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. కేసునమోదు

స్థానిక అన్నాసాలైలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ విభాగం కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎస్‌.రాజ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నాసాలైలో ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ చేసిన కారును అక్కడినుంచి తరలించాలని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ప్రభాకరన్‌ కోరగా నిరాకరించిన మైలాడుదురై ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ ఆయనపై చేయి చేసుకున్నారు.

BJP state chief: ముఖ్యమంత్రి గారూ... సత్వరం తేనికి వెళ్లండి

BJP state chief: ముఖ్యమంత్రి గారూ... సత్వరం తేనికి వెళ్లండి

వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేలా ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెంటనే తేనికి వెళ్లి, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యల పర్యవేక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ డిమాండ్‌ చేశారు.

Heavy Rains: ఈశాన్యం ఉగ్రరూపం.. మూడురోజులుగా ముప్పుతిప్పలు

Heavy Rains: ఈశాన్యం ఉగ్రరూపం.. మూడురోజులుగా ముప్పుతిప్పలు

రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన మూడు రోజులకే ఉగ్రరూపం దాల్చటంతో చెన్నై(Chennai) పరిసర జిల్లాల్లో, కావేరి డెల్టా జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో శనివారం కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.

Chennai News: 25న కోయంబత్తూరులో అమిత్‌ షా పర్యటన

Chennai News: 25న కోయంబత్తూరులో అమిత్‌ షా పర్యటన

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఈ నెల 25వ తేదీ కోయంబత్తూరులో పర్యటించనున్నారు. అక్కడి ఈషా యోగా కేంద్రంలో ఈ నెల 26వ తేదీ జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

Chennai News: కరూర్‌ క్షతగాత్రులకు రూ.2లక్షల సాయం

Chennai News: కరూర్‌ క్షతగాత్రులకు రూ.2లక్షల సాయం

కరూర్‌లో సెప్టెంబర్‌ 27రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో జరిగిన తొక్కిసలాటలో గాయపడినవారికి కూడా త్వరలోనే తలా రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని టీవీకే నేత విజయ్‌ ప్రకటించారు. తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబాలకు ఆయన తలా రూ.20 లక్షల చొప్పున వారి బ్యాంక్‌ ఖాతాలలో జమచేసిన విషయం తెలిసిందే.

Diwali: దీపావళి ఎఫెక్ట్.. జోరుగా గొర్రెల విక్రయాలు

Diwali: దీపావళి ఎఫెక్ట్.. జోరుగా గొర్రెల విక్రయాలు

దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పశువుల సంతల్లో గొర్రెల విక్రయాలు వారం రోజుల ముందునుంచే ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా సేలం జిల్లా ఆత్తూరు సమీపంలో ఉన్న కొత్తాంబాడి పరిధిలోని కల్పకనూర్‌లో గురువారం పశువుల సంతలో గొర్రెలు, పశువులు, కోళ్ళు తదితరాల విక్రయాలు జోరందుకున్నాయి.

Diwali Bonus: రవాణా శాఖ ఉద్యోగులకు దీపావళి బోనస్‌..

Diwali Bonus: రవాణా శాఖ ఉద్యోగులకు దీపావళి బోనస్‌..

రాష్ట్ర రవాణా శాఖ ఉద్యోగులకు దీపావళి బోనస్‌ ప్రకటించారు. అలాగే, చక్కెర కర్మాగారాల్లో పనిచేస్తున్న 5,308 మంది కార్మికులకు కూడా బోనస్‌ ప్రకటించారు. ఈ విషయమై రవాణా శాఖ మంత్రి శివశంకర్‌ మాట్లాడుతూ... దీపావళి పండుగ సందర్భంగా రవాణా శాఖలో పనిచేస్తున్న 1,05,955 మంది ఉద్యోగులకు బోనస్‌, గ్రాట్యుటీ నిధిగా రూ.175.51 కోట్లు వారి బ్యాంక్‌ ఖాతాలో జమచేసినట్లు తెలిపారు.

Tiger: అమ్మో.. పులి చూడండి.. ఎంత దర్జగా తిరుగుతోందో..

Tiger: అమ్మో.. పులి చూడండి.. ఎంత దర్జగా తిరుగుతోందో..

తేయాకు తోటల్లో పులి సంచరిస్తుండడంతో కార్మికులు భయాందోళన చెందుతున్నారు. నీలగిరి జిల్లా ఊటీ సమీపంలోని తుమ్మంటి గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న తేయాకు తోటలో పులి ప్రవేశించింది.

EPS: నో డౌట్.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వచ్చేది మా ప్రభుత్వమే..

EPS: నో డౌట్.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వచ్చేది మా ప్రభుత్వమే..

వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కలిగించినా అన్నాడీఎంకే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ధీమా వ్యక్తం చేశారు.

Rahul Gandhi: 5న కరూర్‌కు రాహుల్‌గాంధీ

Rahul Gandhi: 5న కరూర్‌కు రాహుల్‌గాంధీ

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నవంబర్‌ 5వ తేదీ కరూర్‌కు రానున్నట్లు తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) ప్రకటించింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధ్యక్షుడు విజయ్‌ గత నెల 27న కరూర్‌ పర్యటించిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందడం దేశవ్యాప్తంగా కలకలంరేపిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి