Home » Tamil Nadu
తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ అనుమతి శుక్రవారం పొద్దుపోయిన తర్వాత కూడా రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి ముందు గవర్నర్ అనుమతి ఇచ్చేశారనే ప్రచారం కూడా జరిగింది. అయితే గవర్నర్కు విజయ్ అందజేసిన లేఖలో 116 మంది ఎమ్మెల్యేలతో కూడిన సంతకాలు మాత్రమే ఉన్నట్టు తెలిసింది.
తమిళనాడులో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన విజయ్ సారథ్యంలోని టీవీకే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగగమైంది. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ శుక్రవారం సాయంత్రం అనుమతించారు.
తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ఉత్కంఠకు తెరపడనుంది. తగినంత సంఖ్యాబలంతో గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ను మరోసారి విజయ్ కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కూడగట్టుకోవాలంటే వామపక్షాలు, వీసీకే మద్దతు అనివార్యమవుతోంది. సీపీఐ, సీపీఎంతో పాటు వీసీకే కీలక సమావేశాలు జరుపుతున్నందున సాయంత్రానికి కల్లా అనిశ్చితి తొలిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తమిళనాడు గవర్నర్కు టీవీకే అధినేత విజయ్ రాసిన లేఖతో పరిస్థితి సంక్లిష్టంగా మారినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను కూడా లేఖలో చేర్చడంతో పరిస్థితి సందిగ్ధంగా మారినట్టు విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.
డీఎంకే, ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకోనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఎక్స్ వేదికగా స్పందించారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్పై తీవ్ర విమర్శలు చేశారు.
కాలం కలిసి వస్తే భవిష్యత్లో రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ వస్త్ర వ్యాపారి, సినీ నటుడు లెజెండ్ శరవణన్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సందిగ్ధం కొనసాగుతున్న వేళ తమిళనాడులో మళ్లీ ఎన్నికలు సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మరి ఈ విషయంలో రాజ్యంగం ఏం చెబుతోందంటే..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే అరుళ్ గాడిదలు మేపుతున్నారు.
టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే రెండు సార్లు గవర్నర్ను కలిశారు. మెజార్టీ లేకపోవటం వల్ల టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ అంగీకరించటం లేదు. బల నిరూపణ చేసిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరిస్తానని తేల్చి చెప్పారు.