Home » T20 WORLD CUP
టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. ఇవాళ(శనివారం) నెదర్లాండ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ గెలిచింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా శనివారం రాత్రి భారత్-యూఎస్ఏ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడు వైరల్ ఫీవర్తో బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టీ20 ప్రపంచకప్-2026 వేళ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్.. ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి గుర్తుగా వివిధ రంగులతో క్రికెట్ను సూచిస్తూ డూడుల్ను క్రియేట్ చేసింది..
టీ20 వరల్డ్కప్ 2026లో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రకటించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఈ విషయంలో పాక్ కచ్చితంగా యూటర్న్ తీసుకుంటుందన్నాడు.
పొట్టి ప్రపంచ కప్-2026 ముగింట భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. పేసర్ హర్షిత్ రాణా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. మోకాలి నొప్పి కారణంగా టీ20 ప్రపంచ కప్కు దూరం కానున్నారని సమాచారం. అతడి స్థానంలో..
టీ20 ప్రపంచ కప్-2026 కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలానే ఇటీవల టీమిండియా ఓపెనింగ్ స్థానంలో పలు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓపెనర్లుగా ఎవరు వస్తారనే సందేహం క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
టీ20 ప్రపంచ కప్-2026 కోసం ఇవాళ(బుధవారం) నవీ ముంబై వేదికగా వార్మప్ మ్యాచ్లో భారత్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్.. 240 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. 2024లో ఛాంపియన్గా నిలిచిన జట్టుతో పోలిస్తే ప్రస్తుత జట్టు కాస్త బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. అంతకంటే ముందే 16 వార్మప్ మ్యాచులు ఉంటాయని ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన షెడ్యూల్ను వెల్లడించింది.
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో తమ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో ఐసీసీ స్పందించింది. పీసీబీ ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలని కోరింది.