Home » T20 World Cup
జూన్ 1వ తేదీన ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయాన్ని పక్కన పెడితే.. ఓపెనర్లుగా ఎవరు రంగంలోకి దిగుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి...
టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టుని ప్రకటించేందుకు మరెంతో సమయం లేని తరుణంలో.. మాజీ ఆటగాళ్లు తమదైన సూచనలు ఇస్తున్నారు. ఏయే ఆటగాళ్లను ఎంపిక చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టుని ప్రకటించేందుకు ఇంకెంతో సమయం లేదు. ఈ మెగా టోర్నీలో భాగం కానున్న దేశాలు మే 1వ తేదీలోపు తమ జట్ల వివరాలను ప్రకటించాలని ఐసీసీ డెడ్లైన్ విధించింది కాబట్టి.. ఈ నెలాఖరులోపు ఎప్పుడైనా..
టీ20 వరల్డ్కప్ (T20 World Cup) కోసం జట్టుని ప్రకటించే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఎవరెవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. క్రీడాభిమానులకే కాదు, ఆటగాళ్లు సైతం జట్టులో తమ చోటు ఉంటుందా? ఉండదా? అని ఉత్సుకతతో..
టీ-20 క్రికెట్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన తొలి తరం ఆటగాళ్లలో డాషింగ్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ ఒకడు. 2007లో మొట్ట మొదటిసారి జరిగిన టీ-20 ప్రపంచకప్లో యువరాజ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టి ఔరా అనిపించాడు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎవరూ ఆ ఫీట్ను రిపీట్ చేయలేకపోయారు.
జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్లో భాగమయ్యే ఆయా దేశాలు.. తమ జట్లను మే 1వ తేదీలోపు ప్రకటించాలని ఐసీసీ పేర్కొంది. దీంతో.. భారత సెలక్టర్లు ఈ నెలాఖరులోగా జట్టుని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. చివరి ఓవర్లలో వచ్చి.. కాసేపు మెరుపులు మెరిపించి వెళ్లిపోతున్నాడు. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్ల్లో ఆరుసార్లు బ్యాటింగ్కి వచ్చిన ధోనీ..
టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో.. సెలక్టర్లు భారత జట్టుని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరులోగా జట్టుని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. మాజీ ఆటగాళ్లు జట్టులో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? ఎవరిని ఏ స్థానంలో దింపాలి?
టీ20 వరల్డ్కప్ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరికి స్థానం కల్పించాలన్న విషయంపై మాజీ ఆటగాళ్లు తమతమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఇదే సమయంలో.. ఓపెనర్లుగా ఎవరు దిగితే బాగుంటుందనే సూచనలు...
ప్రస్తుతం భారత జట్టుకి అన్ని ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రోహిత్ శర్మ తర్వాత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు ఇప్పించాలని బీసీసీఐ భావిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆ దిశగా అతడ్ని సిద్ధం చేస్తున్నారు.