• Home » sunitha

sunitha

Most Wanted Terrorist: కేజ్రీవాల్‌ వ్యవహారంలో ఈడీ తీరుపై మండిపడ్డ సునీత

Most Wanted Terrorist: కేజ్రీవాల్‌ వ్యవహారంలో ఈడీ తీరుపై మండిపడ్డ సునీత

ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరిస్తున్న తీరుపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్ మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అన్నట్లుగా ఈడీ వ్యవహరశైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Election Results:  ఈ విషయం తెలిసే విజయమ్మ అమెరికా వెళ్లిపోయారా?

AP Election Results: ఈ విషయం తెలిసే విజయమ్మ అమెరికా వెళ్లిపోయారా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ కన్నతల్లి వైయస్ విజయమ్మ ముందే ఊహంచారా? అంటే ఆమె ముందే ఊహించి ఉండ వచ్చునని ఉమ్మడి కడప జిల్లా వాసులు తాజాగా అభిప్రాయ పడుతున్నారు.

AP Elections: జగన్‌కు దెబ్బ.. చెల్లెళ్లకు ఊరట

AP Elections: జగన్‌కు దెబ్బ.. చెల్లెళ్లకు ఊరట

సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. వైయస్ వివేకా హాత్య కేసు అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించ కూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. అలాగే వైయస్ షర్మిలతో పాటు ఇతరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపైనా కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది.

Money Laundering Case : కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. స్పందించిన సునీత

Money Laundering Case : కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. స్పందించిన సునీత

మద్యం కేసు.. మనీ ల్యాండరింగ్‌ వ్యవహారంలో అరెస్ట్ అయి.. తీహాడ్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై కేజ్రీవాల్ భార్య సునీత ఎక్స్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు.

BIG DEBATE: వైయస్ భారతికి ఫోన్ చేస్తే.. ఏం చేసిందంటే..

BIG DEBATE: వైయస్ భారతికి ఫోన్ చేస్తే.. ఏం చేసిందంటే..

తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం.. తాము హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరిన కొద్ది సేపటికి.. అంటే శంషాబాద్ టోల్ గేట్ వద్ద ఉన్నప్పుడు తెలిసిందని ఆయన కుమార్తె సునీత నర్రెడ్డి స్పష్టం చేశారు.

ఇలా జరుగుతుందని వారు ఊహించలేదు..

ఇలా జరుగుతుందని వారు ఊహించలేదు..

కడప: సీఎం జగన్ సొంత అడ్డా పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వివేక కుమార్తె సునీత అక్క కడప పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఆమెకు జనం నీరాజనం పలుకుతున్నారు.

Kadapa Politics: వైయస్ అవినాశ్ రెడ్డి ఓటమి ఖాయమా?

Kadapa Politics: వైయస్ అవినాశ్ రెడ్డి ఓటమి ఖాయమా?

రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాగే ఆయన సోదరుడు, కడప ఎంపీ వైయస్ అవినాష్‌ రెడ్డికి సైతం ఆయన సొంత నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఓ చర్చ ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో హల్‌చల్ చేస్తోంది.

Sunitha: వివేక హంతకులెవరు?.. సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్

Sunitha: వివేక హంతకులెవరు?.. సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్

కడప: వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరు? వారిని కాపాడుతోంది ఎవరు? జగన్ ఎందుకు ఇంత డ్రామా ఆడుతున్నారన్న దానిపై వివేకా కుమార్తె సునీత సోమవారం మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. షర్మిలకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని వివేకానంద రెడ్డి పట్టుపడుతున్నారని...

AP Politics: కొంగుచాచి అడుగుతున్న ఆశీర్వదించండి.. పులివెందుల సభలో షర్మిల

AP Politics: కొంగుచాచి అడుగుతున్న ఆశీర్వదించండి.. పులివెందుల సభలో షర్మిల

కొంగు చాచి అడుగుతున్న.. మీ ఆడ బిడ్డలం, న్యాయం చేయండి.. మీరే న్యాయ నిర్ణేతలు ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, మరోవైపు హంతకుడు బరిలో ఉన్నాడని వైఎస్ షర్మిల పులివెందుల బహిరంగ సభలో భావొద్వేగంతో మాట్లాడారు. షర్మిల పక్కన సునీత కూడా ఉన్నారు. ఆడ బిడ్డలం కొంగు చాచి అడుగుతున్నం అని కంట నీరు తెచ్చుకున్నారు. ఒక వైపు న్యాయం ఉంది. మరో వైపు ధర్మం ఉంది.. వైఎస్ఆర్ బిడ్డ కావాలో.. వివేకా హత్య కేసు నిందితుడు కావాలో తేల్చుకోవాలని సూచించారు.

AP Elections:చావులతో రాజకీయం.. జగన్‌పై జనం ఆగ్రహం..!

AP Elections:చావులతో రాజకీయం.. జగన్‌పై జనం ఆగ్రహం..!

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో విలువైనవి. ఐదేళ్ల పాటు ప్రజలు తమ పాలకులను ఎన్నుకునే సమయం. అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తాం.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామనేవి రాజకీయ పార్టీలు చెప్పుకుంటుంటాయి. కాని ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YCP)కి మాత్రం ఎన్నికలంటే గుర్తొచ్చేది చావులతో సానుభూతి రాజకీయం అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి