Home » Sundar pichai
కంపెనీ ఉన్నతి కోసం ఎంతగానో కృషి చేస్తున్న సుందర్ పిచాయ్కి అల్ఫాబెట్ శుభవార్త చెప్పింది. తాజాగా, భారీ మొత్తంలో ప్యాకేజీని ప్రకటించింది. ది ఫైనాన్షియల్ టైమ్స్ శనివారం తెలిపిన వివరాల మేరకు.. పిచాయ్ ప్యాకేజీని రానున్న మూడేళ్లలో 692 మిలియన్ డాలర్లకు పెంచుతూ అల్పాబెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏఐ సమ్మిట్లో పాల్గొన్న ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ జీఐ ట్యాగ్ ఉన్న మలబార్ కాఫీని రుచి చూసి వావ్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించారు.
అమెరికా టెక్ రంగం అభివృద్ధిలో వలసదారుల పాత్ర అద్భుతమని ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. టెక్ రంగంలో సృజనాత్మకతకు వారు చోదకశక్తిగా ఉన్నారని అన్నారు. టెక్ రంగం చరిత్ర చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.
ఏఐ చెప్పిందల్లా నిజమని భావించొద్దని ఆల్ఫబెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. అత్యాధునిక ఏఐ సాంకేతికత కూడా ప్రస్తుతం తప్పులు చేసే అవకాశం ఉందని అన్నారు.
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్కు సారథ్యం వహిస్తున్న..
ఆల్ఫబెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ మరో అరుదైన ఘనత సాధించారు. ఆయన నికర సంపద విలువ బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఇంతటి సంపదను ఆర్జించిన అతికొద్ది మంది నాన్ ఫౌండర్ సీఈఓల్లో ఒకరిగా సుందర్ పిచాయ్ నిలిచారు.
ఒకేసారి 20 ఫోన్లు వినియోగించే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రోజు సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆయనకు సంబంధించిన పలు ఆస్తికర విషయాలతో ఈ కథనం మీకోసం
ఏఐ తరువాత టెక్ రంగంలో క్వాంటమ్ కంప్యూటింగ్యే అతి పెద్ద విప్లవమని సుందర్ పిచాయ్ అన్నారు. ఈ మేరకు భవిష్యత్తులో రాబోయే పెను మార్పుల గురించి తన బ్లాగ్లో వివరించారు.
గూగుల్ కంపెనీ తన ఉద్యోగులకు చక్కటి భోజన సదుపాయలను ఉచితంగా అందిస్తోందని టెక్ రంగంలో పనిచేస్తున్నవారికి చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా గూగుల్ ఫ్రీ మీల్స్ పాలసీ ప్రాచుర్యం పొందింది. మరి ఎందుకు ఇంతలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.