• Home » Summer

Summer

దంచికొడుతున్న ఎండలు.. ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక..

దంచికొడుతున్న ఎండలు.. ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక..

ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. వడదెబ్బలు తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

సుర్రుమంటున్న సూరీడు

సుర్రుమంటున్న సూరీడు

భానుడి భగభగలకు నగరవాసులు అల్లాడిపోతున్నారు. మూడు రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు గ్రేటర్‌వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

 ఏపీలో మోత మోగిస్తున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ఏపీలో మోత మోగిస్తున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు

ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు

ఎండల్లో బయటకు రావొద్దని ప్రజలకు తెలంగాణ మంత్రి సీతక్క సూచించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు.

ఊటీలో పెరిగిన పర్యాటకుల రద్దీ

ఊటీలో పెరిగిన పర్యాటకుల రద్దీ

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతం ఊటీలో గత నాలుగు రోజులుగా దేశవిదేశాల పర్యాటకుల రద్దీ అధికమైంది. గత శని, ఆదివారాల్లో వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.

వడగాలుల అలర్ట్..  ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

వడగాలుల అలర్ట్.. ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండ, వడగాలుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు..

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు..

తెలంగాణలో వేసవి తీవ్రత మొదలైంది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో..

 వేసవిలో కాస్త ఉపశమనం.. భారీ వర్షంతో ప్రజలకు ఊరట

వేసవిలో కాస్త ఉపశమనం.. భారీ వర్షంతో ప్రజలకు ఊరట

కాకినాడ జిల్లాలో ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ ఊరటనిచ్చింది. తుని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

24/7 ట్యాంకర్ల సరఫరా

24/7 ట్యాంకర్ల సరఫరా

వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా నగరంలో 24/7 ట్యాంకర్లను సరఫరా చేయనున్నట్లు వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రకటించారు.

‘ఇన్‌స్టా’ నిండా రకరకాల, రంగురంగుల సలాడ్స్‌...

‘ఇన్‌స్టా’ నిండా రకరకాల, రంగురంగుల సలాడ్స్‌...

ఎండలు పెరిగిపోతున్నాయి... నోరెండి పోతోంది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. జ్యూస్‌ తాగుదామంటే షుగర్‌ లెవెల్స్‌ ఎక్కడ పెరుగుతా యోనన్న భయం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి