• Home » Summer

Summer

బీరుతో చిల్.. 57 రోజుల్లో రూ.118 కోట్ల అమ్మకాలు

బీరుతో చిల్.. 57 రోజుల్లో రూ.118 కోట్ల అమ్మకాలు

ఎండలు మండిపోతున్నాయి. దీంతో మద్యం ప్రియులు బీరు వైపు మొగ్గు చూపుతున్నారు. బ్రాందీ, విస్కీలను సేవించే మందుబాబులు ప్రస్తుత వేసవి కాలంలో వాటికి స్వస్తి చెప్పి వేసవి తాపాన్ని తీర్చుకోవటానికి బీరు సేవిస్తున్నారు.

భగ్గుమన్న భానుడు.. వేలూరులో అత్యధికంగా 42.4 డిగ్రీలు

భగ్గుమన్న భానుడు.. వేలూరులో అత్యధికంగా 42.4 డిగ్రీలు

తమిళనాడు రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. ఈ నెల 4వ తేది అగ్ని నక్షత్రం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇప్పుడే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు.

మూగజీవాలకు వడదెబ్బ..  ఎండలకు సొమ్మసిల్లుతున్న పశువులు

మూగజీవాలకు వడదెబ్బ.. ఎండలకు సొమ్మసిల్లుతున్న పశువులు

వరంగల్ జిల్లాలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో మనుషులే కాదు మూగ జీవా లు సైతం బెంబేలెత్తుతున్నాయి.

నన్నారి.. ఆ టేస్టే వేరుగా..

నన్నారి.. ఆ టేస్టే వేరుగా..

వేసవి తాపాన్ని తగ్గించే వివిధ రకాల పానీయాల్లో ప్రముఖమైనది నన్నారి. స్వచ్ఛమైన వేర్లతో తయారు చేసే ఈ నన్నారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు రావద్దు: విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ

అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు రావద్దు: విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఒక వైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.

భానుడి భగభగ.. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఎండలు

భానుడి భగభగ.. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఎండలు

వాతావరణశాఖ చెప్పినట్లే బుధవారం జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రత నమోదైంది.

ఎండల ఎఫెక్ట్‌..  తెలంగాణలో నలుగురు మృతి

ఎండల ఎఫెక్ట్‌.. తెలంగాణలో నలుగురు మృతి

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్‌లో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. వడదెబ్బతో ముగ్గురు, పిడుగుపాటుకు ఒకరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

సమ్మర్‌ టూర్‌కు సిద్ధమవుతున్నారా?

సమ్మర్‌ టూర్‌కు సిద్ధమవుతున్నారా?

వేసవి సెలవుల్లో విహారయాత్రలకు ప్లాన్‌ చేస్తున్నారా? వెకేషన్‌ సాఫీగా సాగాలంటే... ఈరోజుల్లో కొన్ని పనికొచ్చే గ్యాడ్జెట్లను వెంట తీసుకెళ్లాల్సిందే.

దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండలు

దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండలు

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడం, పొడి గాలుల తీవ్రత ఎక్కువవడంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

రోడ్డు మధ్యలో భూగర్భ నీటి ట్యాంకులు

రోడ్డు మధ్యలో భూగర్భ నీటి ట్యాంకులు

అగ్నిప్రమాదం జరిగితే ఫైరింజను రావాలి... మంటలు ఆర్పాలి. చాలాసార్లు ఒక ఫైరింజనులో నీళ్లు సరిపోక రెండు, మూడు ఫైరింజన్లు రప్పిస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి