• Home » Summer

Summer

ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు

ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు

ఎండల్లో బయటకు రావొద్దని ప్రజలకు తెలంగాణ మంత్రి సీతక్క సూచించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు.

ఊటీలో పెరిగిన పర్యాటకుల రద్దీ

ఊటీలో పెరిగిన పర్యాటకుల రద్దీ

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతం ఊటీలో గత నాలుగు రోజులుగా దేశవిదేశాల పర్యాటకుల రద్దీ అధికమైంది. గత శని, ఆదివారాల్లో వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.

వడగాలుల అలర్ట్..  ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

వడగాలుల అలర్ట్.. ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండ, వడగాలుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు..

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు..

తెలంగాణలో వేసవి తీవ్రత మొదలైంది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో..

 వేసవిలో కాస్త ఉపశమనం.. భారీ వర్షంతో ప్రజలకు ఊరట

వేసవిలో కాస్త ఉపశమనం.. భారీ వర్షంతో ప్రజలకు ఊరట

కాకినాడ జిల్లాలో ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ ఊరటనిచ్చింది. తుని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

24/7 ట్యాంకర్ల సరఫరా

24/7 ట్యాంకర్ల సరఫరా

వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా నగరంలో 24/7 ట్యాంకర్లను సరఫరా చేయనున్నట్లు వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రకటించారు.

‘ఇన్‌స్టా’ నిండా రకరకాల, రంగురంగుల సలాడ్స్‌...

‘ఇన్‌స్టా’ నిండా రకరకాల, రంగురంగుల సలాడ్స్‌...

ఎండలు పెరిగిపోతున్నాయి... నోరెండి పోతోంది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. జ్యూస్‌ తాగుదామంటే షుగర్‌ లెవెల్స్‌ ఎక్కడ పెరుగుతా యోనన్న భయం.

ఆరోగ్యం.. జర పైలం

ఆరోగ్యం.. జర పైలం

ఎండలు పెరుగుతున్నాయి. రేకుల ఇళ్లలో ఉంటున్న వారు ఇబ్బంది పడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి నగరంలో వేడి వాతావరణంతో జనం ఇబ్బంది పడుతున్నారు.

Sunstroke: ‘వడదెబ్బ’తో జాగ్రత్త

Sunstroke: ‘వడదెబ్బ’తో జాగ్రత్త

వడదెబ్బ వల్ల సంభవించే మరణాలను అరికడదాం.. అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

10 నుంచి వడగాలులు

10 నుంచి వడగాలులు

రాజధాని నగరం చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10వ తేది నుంచి వడగాలులకు అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి