Home » Summer
దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు ఎండతోపాటు వేడిగాలులు(Heat wave) కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్లోని పలు ప్రాంతాల్లో వేడి పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది.
Andhra Pradesh Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం(Weather) మారిపోయింది. మొన్నటి వరకు ఎండలు(Summer Temperature) దంచికొట్టగా.. ఇప్పుడు వాతావరణం కాస్త చల్లబడింది. పలు చోట్ల వర్షాలు(Rains) కూడా కురుస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది.
వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విపరీతంగా వేడి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విద్యార్థులు బయట తిరిగితే ప్రమాదమని భావించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Temperatures) మండిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 - 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 18, 19, 20 తేదీల్లో కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కొన్ని రకాల పండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిలో పుచ్చకాయ, కర్భూజ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. అయితే పుచ్చకాయ, కర్భూజ రెండింట్లో ఏది శరీరాన్ని ఎక్కువ హైడ్రేట్ గా ఉంచుతుంది?
ఎండల వల్ల శరీర చర్మం మీద టాన్ వస్తే దాన్ని ఇంటిపట్టునే ఈజీగా వదిలించుకోవచ్చు. దీనికోసం ముల్తానీ మట్టిలో కేవలం ఒకే ఒక పదార్థం కలిపి ఉపయోగిస్తే సరిపోతుంది.
ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా వేసవి ( Summer ) ఎండలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఉదయం 7 నుంచే మొదలయ్యే ఎండ సాయంత్రం 7 అయినా తగ్గడం లేదు.
వేసవి వచ్చిందంటే తిండి సరిగా తినాలనిపించదు. ఒకటే ఇబ్బంది ఏ పదార్థం తిన్నా.. దాహంగా అనిపిస్తుంది. అధికంగా నీరు తాగడం, తిన్నది అరగకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు బయట పదార్థాలను తినడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు కలుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు చిరు చినుకులు ( Rains ) ఉపశమనం కలిగించాయి.
వేసవి ప్రారంభానికే ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని ( Telangana ) కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44.5 డిగ్రీలు దాటేసింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించేలా వడగాలులు వీచాయి.