• Home » Student

Student

Anathapuram: ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

Anathapuram: ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

అనంతపురం నగరానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. స్థానిక రామకృష్ణ కాలనీకి చెందిన లక్ష్మీపతి కుమార్తె తన్మయి(19) నగరంలోని వివేకానంద కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదివింది. సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంటి నుంచి...

AP EAPCET 2025: ఈఏపీసెట్‌లో అబ్బాయిల హవా

AP EAPCET 2025: ఈఏపీసెట్‌లో అబ్బాయిల హవా

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌లో అబ్బాయిలు రికార్డు సృష్టించారు. ఇంజనీరింగ్‌ సహా అగ్రి, ఫార్మసీలో తొలి 10 ర్యాంకులను అబ్బాయిలే దక్కించుకున్నారు. అయితే..

AP Teacher Transfer: వెబ్‌ కౌన్సెలింగ్‌ పారదర్శకం

AP Teacher Transfer: వెబ్‌ కౌన్సెలింగ్‌ పారదర్శకం

సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్జీటీ) బదిలీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానం పారదర్శకంగా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మాన్యువల్‌తో పోలిస్తే వెబ్‌ విధానంలో టీచర్లు సులభంగా పాఠశాలలను ఎంపిక చేసుకోవచ్చని, దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది.

AP PGCET Exam: రేపటి నుంచి ఏపీ పీజీసెట్‌

AP PGCET Exam: రేపటి నుంచి ఏపీ పీజీసెట్‌

సోమవారం నుంచి ఏపీ పీజీ సెట్‌- 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9, 10, 11, 12 తేదీల్లో మూడు షిఫ్టులుగా పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, రెండవ సెషన్‌ మధ్యాహ్నం 12.30 నుంచి..

AP Intermediate Board: ఇంటర్‌ సప్లిమెంటరీ ఉత్తీర్ణత 53 శాతం

AP Intermediate Board: ఇంటర్‌ సప్లిమెంటరీ ఉత్తీర్ణత 53 శాతం

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 52.9శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 81శాతం మంది మార్కులు మెరుగుపరుచుకున్నారు.

విద్యార్థి దశలోనే యోగా శిక్షణ: అయ్యన్న

విద్యార్థి దశలోనే యోగా శిక్షణ: అయ్యన్న

ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రకు నాంది పలికేలా, యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా, విద్యార్థి దశలోనే యోగా శిక్షణను తప్పనిసరి చేసేలా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది అని స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు.

Megha Vemuri: నాలాంటి వేలాది విద్యార్థుల మనోగతమే వినిపించా

Megha Vemuri: నాలాంటి వేలాది విద్యార్థుల మనోగతమే వినిపించా

మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేదికపై పాలస్తీనాకు మద్దతుగా గళమెత్తి సంచలనం సృష్టించిన తెలుగు సంతతి విద్యార్థిని.. మేఘ వేమూరి..

Silicon Andhra: సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు

Silicon Andhra: సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు

సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ వారాంతంలో బే-ఏరియాలో ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మూడు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఒకేసారి పట్టభద్రులయ్యారు.

AP EAPCET 2025: ఇంటర్‌ మార్కులు సరిచూసుకోవాలి

AP EAPCET 2025: ఇంటర్‌ మార్కులు సరిచూసుకోవాలి

ఏపీఈఏపీసెట్‌ ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉంటుండగా, ఇంటర్‌ మార్కులపై 25 శాతం వెయిటేజ్ ఉన్నందున విద్యార్థులు తమ మార్కులను వెబ్‌సైట్‌లోని డిక్లరేషన్‌ ఫారం ద్వారా పరిశీలించుకోవాలి. ఎటువంటి తప్పిదాలు ఉంటే, జూన్‌ 5వ తేదీకి ముందుగా సవరించుకునేందుకు అవకాశముంది.

Srikakulam: సిక్కోలు విద్యార్థికి 18వ ర్యాంకు

Srikakulam: సిక్కోలు విద్యార్థికి 18వ ర్యాంకు

శ్రీకాకుళం జిల్లా దేవాది గ్రామానికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 లో జాతీయస్థాయిలో 18వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 1వ స్థానాన్ని పొందారు. ఆయన 310 మార్కులతో ఐఏఎస్‌ కేబులుగా లక్ష్యం పెట్టుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి