Home » Student Corner
మరో రెండు రోజుల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభకానున్నాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఐదురోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడింది.
మాదాపూర్ (Madapur)లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల (Government school students) కోసం ఖాజాగూడ(Khajaguda)లోని ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్(Oakridge International School)లో 8వ తరగతి ...
సుధీర్ బాబుది హంట్ అనే సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయింది.. ఈ సినిమాలో హీరో ఒక గే.. ఆ విషయం స్నేహితుడికి తెలిసిపోతుంది.. అందరికీ చెప్పేస్తాడేమోనన్న భయంతో ప్రాణ స్నేహితుడినే హీరో చంపేస్తాడు. ఈ తరహా సంఘటనే..
ఇటీవల పదో తరగతి (10th class) వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టెన్త్ వార్షిక పరీక్షలు ఆరు పేపర్లకు కుదిస్తూ..
తల్లిదండ్రులంటే అతడికి ఎంతో గౌరవం, ప్రేమ. వారికి దూరంగా ఉండడం అసలు ఇష్టం ఉండేది కాదు. ఈ క్రమంలో వారు ఉపాధి నిమిత్తం ఏకంగా..
వికారాబాద్ జిల్లా: శ్రీఅనంతపద్మనాభస్వామి కళాశాల విద్యార్థులు (Students) ఆందోళన (Protest) చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజ్లో బీటెక్ చదువుతున్న విద్యార్థి వంశీ పటేల్ నాలుగు రోజుల క్రితం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.
రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం, గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘోరం జరిగింది.
కర్నూలు: రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో విద్యార్థి ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు.