Home » Stray Dogs
వీధికుక్కలు వ్యవహించిన తీరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పడే పుట్టిన పసికందును కన్నవాళ్లు రోడ్డు మీద వదిలేస్తే, ఆ చిన్నారి చుట్టూ చేరి తెల్లవార్లూ రక్షణ కవచంగా నిలిచి ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాయి అక్కడి వీధి శునకాలు..
న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న ఇచ్చిన తీర్పులో ఢిల్లీ-ఎన్సీఆర్ అధికారులు వీధి కుక్కలన్నింటినీ శాశ్వత షెల్టర్లకు సాధ్యమైనంత త్వరగా తరలించాలని ఆదేశించింది.
న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న ఇచ్చిన తీర్పులో ఢిల్లీ-ఎన్సీఆర్ అధికారులు వీధి కుక్కలన్నింటినీ శాశ్వత షెల్టర్లకు సాధ్యమైనంత త్వరగా తరలించాలని ఆదేశించింది. వీధి కుక్కలు కరవడం వల్ల రాబిస్ వ్యాధి కేసులు పెరగడం, ముఖ్యంగా పిల్లలు వీటి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండటానికి వీళ్లేదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్లను విచారించబోమని..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం కుక్కలు పెట్రేగిపోయాయి. నల్లగొండ జిల్లాలో ఓ పిచ్చికుక్క ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు సహా ఐదుగురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచగా, మహబూబాబాద్ జిల్లాలో కుక్క దాడిలో తండ్రీ, కొడుకులు గాయపడ్డారు.
వీధి కుక్కలు ప్రాణాలు తోడేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో గాయపడిన ఓ నాలుగేళ్ల బాలుడు 26 రోజులు పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ప్రాణం వదిలాడు.
ఏ తల్లి కన్న బిడ్డోగానీ.. రెండు రోజుల నవజాతి శిశును ఓ కుక్క నోటకరుచుకుని వచ్చిన ఘటన వరంగల్ ఎంజీఎం ఆసుత్రిలో కలకలం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం.. ఆసుపత్రిలోని క్యాజువాలిటీ ఔట్పోస్టు వద్ద శిశువును నోటకరుచుకుని వస్తున్న శునకాన్ని గుర్తించిన ఔట్పోస్టు సిబ్బంది గట్టిగా కేకలు వేసి అదిలించారు.
చిన్నపిల్లలు, వృద్ధులపై కుక్కల దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, సంబంధిత స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.
సమాజంలో అప్పుడప్పుడూ జరిగే కొన్ని ఘటనలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. చనిపోయారనుకున్న వ్యక్తిని స్మశానికి తీసుకెళ్తే లేచి కూర్చున్న ఘటనలను నిత్య జీవితంలో ఎన్నో చూశాం. అచ్చం ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో జరిగింది.
బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) వీధి కుక్కలపై కీలక నిర్ణయం తీసుకుంది. వీధి కుక్కల్లో మైక్రోచిప్లు ఏర్పాటు చేసే ప్రక్రియను పైలట్