• Home » Srikakulam

Srikakulam

Srikakulam: అడ్డుగా వచ్చిన ఎలుగుబంటిని తప్పించబోయి..

Srikakulam: అడ్డుగా వచ్చిన ఎలుగుబంటిని తప్పించబోయి..

అతని భార్య కున్నికు తీవ్ర గాయాలయ్యాయి. దంపతులు వారి త్రి చక్రవాహనంపై సోంపేట నుంచి మందస వస్తుండగా.. ముకుందపురం వద్ద ఎలుగుబంటి అడ్డుగా వచ్చింది.

Srikakulam : పింఛన్‌ సొమ్ముతో సర్వేయర్‌ పరార్‌

Srikakulam : పింఛన్‌ సొమ్ముతో సర్వేయర్‌ పరార్‌

పెంట గ్రామ సచివాలయ సర్వేయర్‌ చదువుల భానుప్రతాప్‌.. ఈ నెలకు సంబంధించిన రూ.49 వేల పింఛన్‌ సొమ్ముతో పరారీ అయ్యారు.

TDP Vs YSRCP: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. టీడీపీ కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు..

TDP Vs YSRCP: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. టీడీపీ కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు..

ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బొమ్మినాయుడు వలసలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. బొమ్మినాయుడు వలస గ్రామానికి చెందిన వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఎప్పట్నుంచో భూ వివాదం నడుస్తోంది.

  Health Authorities : జీబీఎస్‌తో జాగ్రత్త

Health Authorities : జీబీఎస్‌తో జాగ్రత్త

శ్రీకాకుళం జిల్లాల్లో ఆరేళ్ల బాలుడు దీని బారినపడి మరణించగా, తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళ ఈ వ్యాధితో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు.

Special trains: చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్‌కు ప్రత్యేకరైళ్లు

Special trains: చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్‌కు ప్రత్యేకరైళ్లు

వారాంతాల్లో రద్దీని నివారించే నిమిత్తం చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్‌(Cherlapalli-Srikakulam Road) మధ్య రెండు ప్రత్యేకరైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

GBS Virus .. శ్రీకాకుళం జిల్లాలో జిబిఎస్ వైరస్ కలకలం

GBS Virus .. శ్రీకాకుళం జిల్లాలో జిబిఎస్ వైరస్ కలకలం

సంతబొమ్మాళి మండలం కాపుగోదాయ వలసలో గులియన్‌ బారీ సిండ్రోమ్‌(జీబీఎస్‌) వైరస్‌ కలకలం రేగింది. ఇటీవల గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు వాతాడ యువంత్‌ ఈ వ్యాధితో మృతి చెందాడని ప్రచారం జరుగు తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Thandel : సిక్కోలు వ్యథే.. ‘తండేల్‌’ కథ!

Thandel : సిక్కోలు వ్యథే.. ‘తండేల్‌’ కథ!

13 నెలలపాటు జైళ్ల లో మగ్గారు! ఈ యథార్థ వ్యథ... ‘తండేల్‌’గా వెండితెరపైకి ఎక్కింది!

Arasavalli.. శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

Arasavalli.. శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం, అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

Rathasaptami .. తిరుమల, అరసవల్లిలో రథసప్తమి వేడుకలు..

Rathasaptami .. తిరుమల, అరసవల్లిలో రథసప్తమి వేడుకలు..

రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమల, అరసవల్లిలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలీసులు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. శ్రీవారి వాహనసేవలను తిలకించేందుకు తిరుమాడ వీధులకు వెలుపల అధికారులు ఎల్‌ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సప్త వాహనాలపై భక్తులకు శ్రీనివాసుడు దర్శనం ఇవ్వనున్నారు.

Srikakulam : సిక్కోలులో సందడిగా.. రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం

Srikakulam : సిక్కోలులో సందడిగా.. రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం

కూటమి ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మంగళవారం వరకూ మూడు రోజులపాటు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి