Home » Srikakulam
రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమల, అరసవల్లిలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలీసులు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. శ్రీవారి వాహనసేవలను తిలకించేందుకు తిరుమాడ వీధులకు వెలుపల అధికారులు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సప్త వాహనాలపై భక్తులకు శ్రీనివాసుడు దర్శనం ఇవ్వనున్నారు.
కూటమి ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మంగళవారం వరకూ మూడు రోజులపాటు...
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణస్వామి జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి మూడురోజుల పాటు వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Vangalapudi Anitha: వైఎస్సార్సీపీపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీకి చెందిన మహిళా నేతలు తాము మహిళలు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బాధిత మహిళలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లోకి గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో అక్రమంగా ప్రవేశించారు. బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న హాస్టల్ విద్యార్థినిపై హాస్టల్ ప్రాంగణంలో దారుణానికి ఒడిగట్టారు.
వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో పట్టుకున్న 35 వేల కిలోల డ్రై గంజాయిని మంగళవారం అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రాంకీ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్
ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి అంత్యక్రియలు ఆయన అత్తగారి గ్రామం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో విప్లవ అభిమానులు, సానుభూతిపరులు, ప్రజా సంఘాల సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగాయి.
విశాఖ జిల్లా: భీమిలిలో హనీ ట్రాప్ కలకలం రేపింది. రామారావు అనే వ్యక్తికి ఓ యువతి ఫోన్ చేసి శ్రీకాకుళం జిల్లా, సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని కోరింది. అతను ఆమె చెప్పిన ప్రదేశానికి వచ్చిన వెంటనే ముగ్గురు దుండగులు అతనిని కిడ్నాప్ చేసి.. అతని వద్ద ఉన్న డబ్బు, ఏటీఎం కార్డు తీసుకున్నారు.
అతను చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తీర శ్మశానానికి తరలిద్దామనేలోగా ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
శ్రీకాకుళం జిల్లా: గార మండలం బందరువానిపేట వద్ద పడవ బోల్తా పడి కుంది గడ్డయ్య అనే మత్స్యకారుడు మృతి చెందడంపట్ల రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.