Home » Srikakulam
డారి గాలులతో ఉత్తరకోస్తా ఉడికిపోయింది. వరుసగా రెండో రోజు అతి తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. ఉదయం నుంచి రాత్రి వరకు అదే పరిస్థితి కొనసాగింది.
ఒడిశా: రైలు ప్రమాద బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నేతలను ఆదేశించారు.
ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) గురువారం సాయంత్రం విజయనగరం జిల్లా శృంగవరపుకోట..
శ్రీకాకుళం జిల్లా: మందసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ (TDP) సానుభూతిపరుల షాపులను అధికారులు తొలగించారు.
సీఎం జగన్ (CM Jagan) పర్యటన విజయనగరం జిల్లాలో.. అయితే శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) మీదుగా ప్రయాణించే వారికి పెద్దకష్టం వచ్చిపడింది.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ-‘సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్’లో ప్రవేశానికి
బ్రెయిన్ డెడ్ అయిన కిరణ్ చంద్ (Kiran Chand) గుండెను శ్రీకాకుళం నుంచి తిరుపతిలోని టీటీడీకి చెందిన చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రికి గ్రీన్ చానల్
ఒక్కగానొక్క కుమారుడు. ఎంతో గారబంగా పెంచారు. ఉన్నత చదువులు చదివించాలని కలలు కన్నారు. అయితే, విధి వక్రీకరించడంతో ఆ బిడ్డ బ్రెయిడ్ డెడ్ (Braid dead)తో మృతిచెందాడు.
స్వామి భజనకూ హద్దుండాలంటారు. మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Seediri Appalaraju)కు మాత్రం ఈ హద్దే ఉండదు మరి. ప్రతిపక్షాలపై విరుచుపడడం..
శ్రీకాకుళం జిల్లా: మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు (Greenfield Port)కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) బుధవారం శంకుస్థాపన చేశారు.