• Home » Srikakulam

Srikakulam

 Nara Lokesh: శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం ప్రారంభం

Nara Lokesh: శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలో శంఖారావం కార్యక్రమం ప్రారంభించనున్నారు. యువగళం పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాల్లో యువనేత శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తారు.

AP News: ‘‘సిద్ధం’’ సభకు వైసీపీ కార్యకర్తలతో బస్సులో బయలుదేరగా.. అనుకోని ప్రమాదం

AP News: ‘‘సిద్ధం’’ సభకు వైసీపీ కార్యకర్తలతో బస్సులో బయలుదేరగా.. అనుకోని ప్రమాదం

Andhrapradesh: భీమిలి నియోజకవర్గంలో జరుగనున్న వైసీపీ ‘‘సిద్ధం’’ ఎన్నికల శంఖారావ సభ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలను తీసుకొస్తున్న బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

Botsa Satyanarayana: పాపం.. షర్మిలను చూస్తే జాలేస్తోంది..

Botsa Satyanarayana: పాపం.. షర్మిలను చూస్తే జాలేస్తోంది..

Andhrapradesh: సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలపై విరుచుకుపడ్డారు.

Dharmana Prasad: ఎన్నికల్లో పోటీపై మంత్రి ధర్మాన షాకింగ్ నిర్ణయం...

Dharmana Prasad: ఎన్నికల్లో పోటీపై మంత్రి ధర్మాన షాకింగ్ నిర్ణయం...

Andhrapradesh: ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీపై మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

YS Sharmila: సామాన్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రయాణం..

YS Sharmila: సామాన్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రయాణం..

Andhrapradesh: ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారు. నేటి నుంచి జిల్లాల పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టారు. ఈరోజు నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలోని జిల్లాల్లో పీసీసీ చీఫ్ పర్యటించనున్నారు.

Road Accident: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం

Andhrapradesh: జిల్లాలోని పలాస మండలం మొగిలపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు టూరిస్ట్ బస్సులు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Bhuvaneshwari: శ్రీకాకుళంలో ‘నిజం గెలవాలి’ యాత్ర ప్రారంభం

Bhuvaneshwari: శ్రీకాకుళంలో ‘నిజం గెలవాలి’ యాత్ర ప్రారంభం

Andhrapradesh: జిల్లాలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ యాత్ర ప్రారంభమైంది. గురువారం ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడం మండలం దవలపేట గ్రామానికి భువనేశ్వరి చేరుకున్నారు.

AP News: మంత్రి ధర్మాన ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు

AP News: మంత్రి ధర్మాన ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు

Andhrapradesh: తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ఈరోజు మరో అడుగుముందుకు వేశారు. ఆందోళనలో భాగంగా బుధవారం ఉదయం రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని అంగన్వాడీలు ముట్టించారు. తమ సమష్యలు పరిస్కరించాలని డిమాండ్ చేశారు.

AP NEWS: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు

AP NEWS: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు

జిల్లాలోని రేగిడి మండలం బూరాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఏ.వి.పురం, చాటయ్యవలస గ్రామస్తులుగా గుర్తించారు.

 Green Channel: గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాల తరలింపు

Green Channel: గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాల తరలింపు

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను వైద్యులు గ్రీన్ ఛానల్ (Green Channel) ద్వారా తరలించారు. శ్రీకాకుళం జేమ్స్ ఆస్పత్రిలో మరో బ్రెయిన్ డెడ్ పేషెంట్ పి.రాజేశ్వరరావు అవయవదానానికి ముందుకు వచ్చారు. రాజేశ్వరరావు స్వగ్రామం టెక్కలి మండలం రావివలస. మెదడులోని రక్త నాలాలు చిట్లి ఈనెల 14వ తేదీన జేమ్స్ ఆస్పత్రిలో రాజేశ్వరరావు చేరారు. గత 5 రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి