• Home » Srikakulam

Srikakulam

Road Accident: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం

Andhrapradesh: జిల్లాలోని పలాస మండలం మొగిలపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు టూరిస్ట్ బస్సులు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Bhuvaneshwari: శ్రీకాకుళంలో ‘నిజం గెలవాలి’ యాత్ర ప్రారంభం

Bhuvaneshwari: శ్రీకాకుళంలో ‘నిజం గెలవాలి’ యాత్ర ప్రారంభం

Andhrapradesh: జిల్లాలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ యాత్ర ప్రారంభమైంది. గురువారం ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడం మండలం దవలపేట గ్రామానికి భువనేశ్వరి చేరుకున్నారు.

AP News: మంత్రి ధర్మాన ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు

AP News: మంత్రి ధర్మాన ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు

Andhrapradesh: తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ఈరోజు మరో అడుగుముందుకు వేశారు. ఆందోళనలో భాగంగా బుధవారం ఉదయం రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని అంగన్వాడీలు ముట్టించారు. తమ సమష్యలు పరిస్కరించాలని డిమాండ్ చేశారు.

AP NEWS: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు

AP NEWS: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు

జిల్లాలోని రేగిడి మండలం బూరాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఏ.వి.పురం, చాటయ్యవలస గ్రామస్తులుగా గుర్తించారు.

 Green Channel: గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాల తరలింపు

Green Channel: గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాల తరలింపు

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను వైద్యులు గ్రీన్ ఛానల్ (Green Channel) ద్వారా తరలించారు. శ్రీకాకుళం జేమ్స్ ఆస్పత్రిలో మరో బ్రెయిన్ డెడ్ పేషెంట్ పి.రాజేశ్వరరావు అవయవదానానికి ముందుకు వచ్చారు. రాజేశ్వరరావు స్వగ్రామం టెక్కలి మండలం రావివలస. మెదడులోని రక్త నాలాలు చిట్లి ఈనెల 14వ తేదీన జేమ్స్ ఆస్పత్రిలో రాజేశ్వరరావు చేరారు. గత 5 రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Srikakulam Dist.: పలాసలో వైసీపీ నేతలకు పరాభవం

Srikakulam Dist.: పలాసలో వైసీపీ నేతలకు పరాభవం

శ్రీకాకుళం జిల్లా: పలాసలో వైసీపీ నేతలకు పరాభవం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ముందు బలప్రదర్శన చేయాలనుకున్న జిల్లా వైసీపీ నేతలకు చుక్కెదురైంది. సీఎం సభా వేదిక దగ్గరకు వచ్చిన జనం ఐదు నిమిషాల్లో వెనుదిరగటంతో వైసీపీ నేతలు అసంతృప్తి చెందారు.

Srikakulam: ముఖ్యమంత్రి పర్యటనతో నరకం చూస్తున్న ప్రయాణీకులు

Srikakulam: ముఖ్యమంత్రి పర్యటనతో నరకం చూస్తున్న ప్రయాణీకులు

ముఖ్యమంత్రి జగన్ కంచిలి - పలాస పర్యటనతో స్థానికులు, ప్రయాణీకులు నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

CM Jagan: రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌‌ను సీఎం ప్రారంభించనున్నారు.

All Time Record: భారీగా పెరిగిన కోడిగుడ్ల ధర

All Time Record: భారీగా పెరిగిన కోడిగుడ్ల ధర

అమరావతి: కార్తీకమాసం ముగియడంతో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ విశాఖ హోల్‌ సేల్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 580గా ఉంది. అదే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 584గా నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ఖరారు చేసింది.

Special trains: వైజాగ్‌, శ్రీకాకుళం రోడ్డు నుంచి కొల్లంకు ప్రత్యేక రైళ్లు

Special trains: వైజాగ్‌, శ్రీకాకుళం రోడ్డు నుంచి కొల్లంకు ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం రోడ్డు - కొలం్ల - శ్రీకాకుళం, విశాఖపట్టణం - కొల్లం - విశాఖపట్టణం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు

తాజా వార్తలు

మరిన్ని చదవండి