• Home » Srikakulam

Srikakulam

Chandrababu: జగన్ సర్కార్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడిన చంద్రబాబు!

Chandrababu: జగన్ సర్కార్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడిన చంద్రబాబు!

జగన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. సోమవారం నాడు రాజాంలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Summer special trains: నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు..

Summer special trains: నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు..

వేసవి సెలవులను పురస్కరించుకొని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. - నెం.06507 బెంగళూరు - ఖరగ్‌పూర్‌(Bangalore - Kharagpur) ప్రత్యేక రైలు ఈనెల 19, 26, మే 3, 10, 17(శుక్రవారం) తేదీల్లో బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మూడో రోజు వేకువజామున 2.45 గంటలకు ఖరగ్‌పూర్‌ చేరుకుంటుంది.

చంద్రబాబు ప్రచారం ఎఫెక్టు..

చంద్రబాబు ప్రచారం ఎఫెక్టు..

అమరావతి: ఎన్నికల పుణ్యమా అని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, రాజాం ప్రధాన రహదారికి మోక్షం లభించింది. రాజాం నుంచి పాలకొండ వెళ్లే ప్రధాన రహదారిని ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది.

AP Elections: పాల‌కొండ‌ను పాలించేదెవ‌రు..?

AP Elections: పాల‌కొండ‌ను పాలించేదెవ‌రు..?

పోలింగ్ సమయం సమీపిస్తోంది. నోటిఫికేషన్‌కు ముందే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి చోట గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా వాటిలో పాలకొండ ఒకటి.

YS Sharmila: షర్మిల పాదయాత్రకు వైసీపీ నాయకురాలు.. మరికాసేపట్లో కాంగ్రెస్‌లోకి..

YS Sharmila: షర్మిల పాదయాత్రకు వైసీపీ నాయకురాలు.. మరికాసేపట్లో కాంగ్రెస్‌లోకి..

వైసీపీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. పార్టీలోని నేతలంతా తలో దిక్కు చూసుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి భారీ దెబ్బ పడింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్‌లో చేరక ముందే నేడు ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు.

AP Elections:ఆముదాలవలసలో ఆధిపత్యం ఎవరిది..?

AP Elections:ఆముదాలవలసలో ఆధిపత్యం ఎవరిది..?

ఉమ్మడి శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో 10 అసెంబ్లీ నియో జకవర్గాలు ఉండగా.. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక నియోజకవర్గం ఆముదాలవలస. పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, ఆముదాలవలస మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 10 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

AP Elections: వైసీపీకి బిగ్ షాక్..  కాంగ్రెస్‌లోకి  కేంద్ర మాజీ మంత్రి..

AP Elections: వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి కేంద్ర మాజీ మంత్రి..

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2009లో శ్రీకాకుళం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. తరువాత మారిన రాజకీయ సమీకరణలతో ఆమె వైసీపీలో చేరారు

YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. కీలక నేత రాజీనామా

YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. కీలక నేత రాజీనామా

YSR Congress: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలింది. టికెట్లు రాలేదని కొందరు.. పార్టీకి సేవలు చేసినప్పటికీ గుర్తించలేదని మరికొందరు అధికార పార్టీకి రాజీనామాలు చేసేస్తున్నారు...

Atchannaidu: అచ్చెన్నాయుడి ఇంట తీవ్ర విషాదం..!

Atchannaidu: అచ్చెన్నాయుడి ఇంట తీవ్ర విషాదం..!

Kinjarapu Atchannaidu టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం నాడు 3 గంటల సమయంలో.. స్వగృహం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కళావతి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు...

AP Elections: సిక్కోలు జిల్లాలో పోటీ పడేది వీరే..!

AP Elections: సిక్కోలు జిల్లాలో పోటీ పడేది వీరే..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ (TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిగా పోటీ చేస్తున్నాయి. వైసీపీ(YCP) ఒంటరిగా 175 సీట్లలో పోటీ చేస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి