Home » Srikakulam
అతను చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తీర శ్మశానానికి తరలిద్దామనేలోగా ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
శ్రీకాకుళం జిల్లా: గార మండలం బందరువానిపేట వద్ద పడవ బోల్తా పడి కుంది గడ్డయ్య అనే మత్స్యకారుడు మృతి చెందడంపట్ల రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పాలవలస రాజశేఖరం(77) కన్నుమూశారు.
rims: ఆ ఆస్పత్రి జిల్లాకే కీలకమైనది. తమ ప్రాణాలు నిలుస్తాయని ఆశతో రోగులు, ఉత్తమ చికిత్స, వసతులు అందుబాటులో ఉంటాయని వైద్యులు ఇక్కడకే కేసులు రిఫర్ చేస్తుంటారు. పేరుకే అది పెద్దాసుపత్రి అయినా సేవలు మాత్రం ఆ స్థాయిలో అందడం లేదు.
removal of trees: సంక్రాంతి సీజన్లో నగరం విపరీతమైన రద్దీగా ఉంటుంది. పండుగ సమీపించేసరికి రద్దీ మరింత పెరుగుతుంది.
Best Award :ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రానికి (రాగోలు) 2023 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ పరిశోధన అవార్డు లభించింది.
ZP budget:జిల్లాపరిష త్కు గత ఏడాది వచ్చిన ఆదా యం, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, చేపట్టిన వ్యయం పరిగణనలోకి తీసు కుని 2025-26 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి ప్రవేశపె ట్టిన బడ్జెట్ను సభ్యులు ఏక గ్రీవంగా ఆమోదించారు.
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి నెహ్రూ నగర్లో ఆదివారం స్థానికులకు ‘కామన్ శాండ్ బో’ పాము కనిపించింది. రోడ్డు పనులు చేస్తుండగా..
Andhrapradesh: శ్రీకాకుళం జిల్లాలోని ఉంగర మండలంలోని బేగంపేట నుంచి కొండవలస వరకు ఉన్న రహదారి పూర్తిగా గుంతల మయం అయ్యింది. ఈ రహదారి 2010 నుంచి పూర్తిగా గోతులుగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. రాజాం నుంచి బేంగపేట వెళ్లేందుకు ఒకే ఆర్టీసీ బస్సు ఉంటుంది.
బ్రెయిన్ స్ర్టోక్కు గురై ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు.