• Home » Srikakulam

Srikakulam

Srikakulam: అంత్యక్రియలకు ఏర్పాట్లు.. శ్మశానానికి తరలిద్దామనేలోగా..

Srikakulam: అంత్యక్రియలకు ఏర్పాట్లు.. శ్మశానానికి తరలిద్దామనేలోగా..

అతను చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తీర శ్మశానానికి తరలిద్దామనేలోగా ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

Atchannaidu: మత్స్యకారుడు మృతి పట్ల మంత్రి దిగ్భ్రాంతి

Atchannaidu: మత్స్యకారుడు మృతి పట్ల మంత్రి దిగ్భ్రాంతి

శ్రీకాకుళం జిల్లా: గార మండలం బందరువానిపేట వద్ద పడవ బోల్తా పడి కుంది గడ్డయ్య అనే మత్స్యకారుడు మృతి చెందడంపట్ల రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Srikakulam : మాజీ ఎంపీ ‘పాలవలస’ కన్నుమూత

Srikakulam : మాజీ ఎంపీ ‘పాలవలస’ కన్నుమూత

రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పాలవలస రాజశేఖరం(77) కన్నుమూశారు.

rims: సిబ్బంది కొరత.. పరికరాలు వృథా..

rims: సిబ్బంది కొరత.. పరికరాలు వృథా..

rims: ఆ ఆస్పత్రి జిల్లాకే కీలకమైనది. తమ ప్రాణాలు నిలుస్తాయని ఆశతో రోగులు, ఉత్తమ చికిత్స, వసతులు అందుబాటులో ఉంటాయని వైద్యులు ఇక్కడకే కేసులు రిఫర్‌ చేస్తుంటారు. పేరుకే అది పెద్దాసుపత్రి అయినా సేవలు మాత్రం ఆ స్థాయిలో అందడం లేదు.

 removal of trees: ఇప్పుడా చేసేది?

removal of trees: ఇప్పుడా చేసేది?

removal of trees: సంక్రాంతి సీజన్‌లో నగరం విపరీతమైన రద్దీగా ఉంటుంది. పండుగ సమీపించేసరికి రద్దీ మరింత పెరుగుతుంది.

Best Award : రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రానికి ఉత్తమ అవార్డు

Best Award : రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రానికి ఉత్తమ అవార్డు

Best Award :ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రానికి (రాగోలు) 2023 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ పరిశోధన అవార్డు లభించింది.

ZP budget:  జడ్పీ బడ్జెట్‌ ఆమోదం

ZP budget: జడ్పీ బడ్జెట్‌ ఆమోదం

ZP budget:జిల్లాపరిష త్‌కు గత ఏడాది వచ్చిన ఆదా యం, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, చేపట్టిన వ్యయం పరిగణనలోకి తీసు కుని 2025-26 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి ప్రవేశపె ట్టిన బడ్జెట్‌ను సభ్యులు ఏక గ్రీవంగా ఆమోదించారు.

 Non-Venomous :  ‘కామన్‌ శాండ్‌ బో’ పాము

Non-Venomous : ‘కామన్‌ శాండ్‌ బో’ పాము

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి నెహ్రూ నగర్‌లో ఆదివారం స్థానికులకు ‘కామన్‌ శాండ్‌ బో’ పాము కనిపించింది. రోడ్డు పనులు చేస్తుండగా..

AP News: రోడ్డు మరమ్మతు కోసం నిరసన.. వీడియో వైరల్

AP News: రోడ్డు మరమ్మతు కోసం నిరసన.. వీడియో వైరల్

Andhrapradesh: శ్రీకాకుళం జిల్లాలోని ఉంగర మండలంలోని బేగంపేట నుంచి కొండవలస వరకు ఉన్న రహదారి పూర్తిగా గుంతల మయం అయ్యింది. ఈ రహదారి 2010 నుంచి పూర్తిగా గోతులుగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. రాజాం నుంచి బేంగపేట వెళ్లేందుకు ఒకే ఆర్టీసీ బస్సు ఉంటుంది.

Nuziveedu : ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినికి లోకేశ్‌ అండ

Nuziveedu : ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినికి లోకేశ్‌ అండ

బ్రెయిన్‌ స్ర్టోక్‌కు గురై ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్‌ అండగా నిలిచారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి