• Home » Srikakulam

Srikakulam

Duvvada: సస్పెండ్‌పై  దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నారంటే..

Duvvada: సస్పెండ్‌పై దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నారంటే..

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఆ పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్‌ చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం పేర్కొంది. దీనిపై స్పందించిన ఆయన ఏమన్నారంటే..

Civil Services Exam: సివిల్స్‌లో వరంగల్‌

Civil Services Exam: సివిల్స్‌లో వరంగల్‌

ఎప్పటిలాగానే సివిల్స్‌ పరీక్షల్లో తెలుగువారు మరోసారి సత్తా చాటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 57 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. టాప్‌-100 జాబితాలో ఏడుగురు తెలుగువారు ఉండగా..

Gold Locket: శబరిమల తొలి గోల్డ్ లాకెట్ దక్కించుకున్న ఆంధ్రా వాసి..

Gold Locket: శబరిమల తొలి గోల్డ్ లాకెట్ దక్కించుకున్న ఆంధ్రా వాసి..

శబరిమల ఆలయంలో పూజించే అయ్యప్ప స్వామి చిత్రం ఉన్న బంగారు లాకెట్ల పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మణిరత్నం అనే వ్యక్తి తొలి గోల్డ్ లాకెట్ దక్కించుకున్నారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ఆయనకు బంగారు లాకెట్‌ను అందజేశారు.

Anitha: రచ్చ చేయడానికే జగన్ నాటకాలు..  హోంమంత్రి  అనిత ఫైర్

Anitha: రచ్చ చేయడానికే జగన్ నాటకాలు.. హోంమంత్రి అనిత ఫైర్

Home Minister Anitha: ఏపీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయి సాగు, స్మగ్లింగ్, కొనుగోలు చేసిన వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నామని హెచ్చరించారు. ఫోక్సో కేసుల్లో బెయిల్ లేకుండా , శిక్ష పడేలా చూస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు.

 Train Accident: రెండు భాగాలుగా విడిపోయిన రైలు...సీన్ కట్ చేస్తే ఇదీ పరిస్థితి

Train Accident: రెండు భాగాలుగా విడిపోయిన రైలు...సీన్ కట్ చేస్తే ఇదీ పరిస్థితి

Falaknama Express: ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ రైలు​ ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిన్ నుంచి సుమారు 15బోగీలు విడిపోయాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది.

Narsannapeta Pollution Case: కోర్టుకు రండి

Narsannapeta Pollution Case: కోర్టుకు రండి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పరిధిలో కేరళ టైర్స్‌’\ సంస్థ వాయికాలుష్యానికి కారణమవుతుండగా, అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ విషయంలో అధికారులకు లిఖిత పూర్వక వివరాలు సమర్పించమని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో హైకోర్టు, పీసీబీ మెంబర్‌ సెక్రెటరీ, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను దాఖలుచేసిన వ్యవహారంపై విచారణ జరిపింది

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవ లక్కీ డ్రా శ్రీకాకుళం విజేతలు వీరే

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవ లక్కీ డ్రా శ్రీకాకుళం విజేతలు వీరే

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాకుళం కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ వెంకటరమణ, డీఎస్పీ వివేకానందా హాజరయ్యారు.

మాస్ కాపీయింగ్.. ఐదుగురు డిబార్

మాస్ కాపీయింగ్.. ఐదుగురు డిబార్

Tenth Exams Mass Copying: పదో తరగతి పరీక్సల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను విద్యాశాఖ అధికారులు డిబార్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు.

Srikakulam: డాక్టర్‌ రెడ్డీ‌స్‌లో చోరీ

Srikakulam: డాక్టర్‌ రెడ్డీ‌స్‌లో చోరీ

చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయస్సుల వారినీ ఇబ్బంది పెడుతున్న మధుమేహం వ్యాధి నియంత్రణపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ మధుమేహం టైప్‌ 2పై చేసిన పరిశోధనలు సత్‌ఫలితాలను ఇచ్చాయి.

 Kurma Village: ప్రకృతి ఒడిలో అందమైన గ్రామం కేరాఫ్ కూర్మగ్రామం..

Kurma Village: ప్రకృతి ఒడిలో అందమైన గ్రామం కేరాఫ్ కూర్మగ్రామం..

Kurma Village: శ్రీకాకుళం జిల్లాలోని హిర మండలంలోని కూర్మగ్రామంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పోటీ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికి పురాతన పద్ధతులతోనే కూర్మగ్రామస్తులు జీవిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి