Home » Sri Satyasai
మండలంలోని బాపనకుంట, ఎస్సీకాలనీ, నేరాలవంకతండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్థులు రెడ్డిపల్లి ప్రధాన రోడ్డులో ధర్నా చేపట్టారు. సోమవారం వారు మాట్లాడుతూ బాపనకుంట సమీపంలో గ్రీనఫీల్డ్ హైవే రహదారి పనులు జరుగుతున్నాయన్నారు.
దిరి నియోజకవర్గాన్ని ఆదర్శనియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు.
మారుతున్న కాలానుగుణంగా మనిషి జీవితం, నిత్యం ఒత్తిడికి గురవుతున్నారని ప్రశాంత జీవనానికి ధ్యానం ఎంతైనా అవసరమంటూ మాజీ మంత్రిపల్లెరఘునాథరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వాసవీ నివా్సలో బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్-8 నిర్వహించారు.
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గురువారం డిప్యూటీ తహసీల్దార్ రెడ్డిశేఖర్కు వినతిపత్రం అందించారు.
నూతన మద్యం విధానంలో భాగంగా మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియతోపాటు దరఖాస్తుల స్వీకరణ మూడు రోజులు కావస్తున్నా ఇంతవరకు ఒక్కరు కూడా దరఖాస్తు చేయలేదని ఎక్సైజ్ సీఐ సృజనబాబు తెలిపారు.
మహిళలు అన్నిరంగాల్లో రాణించిన ప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎంపీ బీకే పార్థసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ అన్నారు.
మండల కేంద్రంలోని ఇండియన గ్యార్మెంట్స్ వెనుకవైపున వాల్మీకి కల్యాణమండపం నిర్మాణానికి ఎంపీ పార్థసారథి గురువారం భూమిపూజ చేశారు. ముందుగా చెరువుకట్టవద్ద వాల్మీకి విగ్రహానికి ఆయన పూజలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తి చే సుకున్న సందర్భంగా మండలంలోని పాముదుర్తి పంచాయతీలో సోమవారం ఇది మంచి ప్రభుత్వంలో ఎమ్మెల్యేతోపాటు, మాజీ మంత్రి పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా పర్యటన ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గం, గుండుమలలో సీఎం పర్యటించనున్నారు. ఆ రోజు వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆదివారం ప్రత్యేక సమీక్ష జరిగింది.