• Home » Sri Satyasai

Sri Satyasai

AP News: మీడియాకు నాసిన్ అకాడమి వివరాలు ఇవ్వని అధికారులు.. గోప్యంగా ప్రారంభోత్సవం

AP News: మీడియాకు నాసిన్ అకాడమి వివరాలు ఇవ్వని అధికారులు.. గోప్యంగా ప్రారంభోత్సవం

Andhrapradesh: జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మీడియాపై అధికారులు ఆంక్షలు విధించారు. మోదీ పర్యటనలో మీడియాకు అనుమతి నిరాకరించారు. జిల్లా పర్యటనలో భాగంగా గోరంట్ల మండలం పాల సముద్రం వద్ద నాసిన్ అకాడమీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

Sri Sathya Sai Dist.: ప్రధాని మోదీ పర్యటనలో మీడియాకు నో ఎంట్రీ

Sri Sathya Sai Dist.: ప్రధాని మోదీ పర్యటనలో మీడియాకు నో ఎంట్రీ

శ్రీ సత్యసాయి జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటన నేపథ్యంలో మీడియాను అనుమతించడంలేదు. గోరంట్ల మండలం, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్(నాసిన్) సెంటర్‌ను మోదీ ప్రారంభించనున్నారు.

 PM Modi: శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు ప్రధాని మోదీ పర్యటన

PM Modi: శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు ప్రధాని మోదీ పర్యటన

శ్రీ సత్యసాయి జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని రానున్న నేపథ్యంలో ఏపీ గవర్నర్ నజీర్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలకనున్నారు.

AP News: పుట్టపర్తిలో ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు చేదు అనుభవం

AP News: పుట్టపర్తిలో ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు చేదు అనుభవం

Andhrapradesh: పుట్టపర్తిలో ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్‌ను ఎస్సీ సంఘం నేతలు నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నా ఎస్సీ నా ఎస్టీ అని చెబుతూనే తమకున్న పథకాలను రద్దు చేశారంటూ మండిపడ్డారు.

Parital Sriram: ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి పరిటాల శ్రీరామ్

Parital Sriram: ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి పరిటాల శ్రీరామ్

Andhrapradesh: ప్రజా చైతన్య యాత్ర పేరుతో ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ః ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ధర్మవరం మున్సిపల్ పరిధిలోని గుట్టుకిందపల్లి నుంచి పరిటాల శ్రీరామ్ పాదయాత్రను ప్రారంభించారు.

Sri Sathya Sai Dist.: మడకశిర తహసీల్దార్ ముర్షావలిపై వేటు

Sri Sathya Sai Dist.: మడకశిర తహసీల్దార్ ముర్షావలిపై వేటు

శ్రీ సత్యసాయి జిల్లా: మడకశిర తహసీల్దార్ ముర్షావలిపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, అధికారుల పర్యటన ఖర్చులపై ఎమ్మార్వో ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు.

Anantapuram: రాముడు కాలంలోనే లంచం ఉంది: ముర్షావలి

Anantapuram: రాముడు కాలంలోనే లంచం ఉంది: ముర్షావలి

శ్రీ సత్యసాయి జిల్లా: హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటనలో పాన్ కేక్ తేవడం కోసం సత్యసాయి జిల్లా అధికారులు బెంగళూరుకు వెళ్లారు. మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యటన ఖర్చులపై మడకశిర ఎమ్మార్వో ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు.

AP News: శ్రీసత్యసాయి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

AP News: శ్రీసత్యసాయి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

Andhrapradesh: జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. బుధవారం కొడికొండ చెక్‌పోస్టు వద్ద కంటైనర్‌లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

Shankar Narayana: హిందూ దేవుళ్లపై పెనుకొండ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Shankar Narayana: హిందూ దేవుళ్లపై పెనుకొండ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Andhrapradesh: ఐక్య క్రిస్మస్ వేడుకల్లో హిందూ దేవుళ్లపై పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Paritala Sriram: నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువుగా చూస్తే తట్టుకోలేరు

Paritala Sriram: నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువుగా చూస్తే తట్టుకోలేరు

పరిటాల శ్రీరామ్‌ను మిత్రుడిగానే చూడాలని.. శత్రువుగా చూస్తే తట్టుకోలేరని ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. గురువారం పరిటాల శ్రీరామ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు భారీ బైక్ ర్యాలీ తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చేరుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి