• Home » Sports news

Sports news

మహిళలకు టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు పెంచాలి: హర్మన్‌ప్రీత్ కౌర్

మహిళలకు టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు పెంచాలి: హర్మన్‌ప్రీత్ కౌర్

మహిళలకు టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య పెంచాలని భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు. ఆరేళ్ల కాలంలో తమకు 7 టెస్ట్ మ్యాచ్‌లే నిర్వహించారని, ఇదే సమయంలో పురుషుల జట్టు 58 మ్యాచ్‌లు ఆడిందని గుర్తుచేశారు.

యువ భారత్‌ను ఆదుకున్న 'జూనియర్ వాల్'.. అన్వయ్ ద్రవిడ్ హాఫ్ సెంచరీ!

యువ భారత్‌ను ఆదుకున్న 'జూనియర్ వాల్'.. అన్వయ్ ద్రవిడ్ హాఫ్ సెంచరీ!

భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వారసుడు అన్వయ్ ద్రవిడ్ అండర్-19 క్రికెట్‌లో తన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డే మ్యాచ్‌లో అన్వయ్ ద్రవిడ్ (87 పరుగులు) చక్కటి ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్నాడు.

థ్రిల్లింగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం.. ప్రీక్వార్టర్స్‌లోకి మరో రెండు జట్లు..

థ్రిల్లింగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం.. ప్రీక్వార్టర్స్‌లోకి మరో రెండు జట్లు..

ఫిఫా ప్రపంచకప్-2026 రౌండ్ ఆఫ్-32లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరో విజయం సాధించింది. కేప్ వెర్డెతో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టంగా గెలిచింది. 3-2 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్-16కు అర్హత సాధించింది.

మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..

మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..

బోస్నియాతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా స్టార్ ఫార్వర్డ్ స్ట్రైకర్ ఫొలారిన్ బలోగన్‌కు రిఫరీ రెడ్ కార్డు చూపించడంపై వివాదం మొదలైంది. ప్రత్యర్థి ఆటగాడిపై చేసిన టాకిల్‌ను పరిశీలించిన రిఫరీ బలోగన్‌కు రెడ్ కార్డు చూపించారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

నానమ్మకు బంగారు గాజులు కానుకగా ఇచ్చిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి

నానమ్మకు బంగారు గాజులు కానుకగా ఇచ్చిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి

ప్రముఖ భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తన నానమ్మకు బంగారు గాజులు కానుకగా ఇచ్చారు. ఆమెకు స్వయంగా బంగారు గాజులు తొడిగి ఆశీర్వాదం తీసుకున్నారు.

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నాం: ఎంపీ రఘునందన్ రావు

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నాం: ఎంపీ రఘునందన్ రావు

డ్రగ్స్ నిషేధానికి ప్రతి జూన్ 23వ తేదీన ఒలింపిక్ డే‌ను నిర్వహిస్తున్నామని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నశాముక్త భారత్ కింద మళ్లీ ఈ ర్యాలీ చేపడుతున్నామని పేర్కొన్నారు.

ఏపీఎల్‌ను ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్తాం: కేశినేని శివనాథ్

ఏపీఎల్‌ను ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్తాం: కేశినేని శివనాథ్

ఏపీలో క్రికెట్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌ని నిర్వహిస్తున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివనాథ్(చిన్ని) వ్యాఖ్యానించారు. ఐపీఎల్ తరహాలో తీసుకెళ్లడానికి ప్రభుత్వం, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ ఏర్పాట్లు చేస్తున్నాయని పేర్కొన్నారు.

మహిళల భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ..

మహిళల భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ..

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌ గాయంతో ఈ టోర్నీకి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. కాగా ఆమె స్థానంలో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ప్రేమా రావత్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.

ఫిఫా ప్రపంచకప్: నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా మెక్సికో

ఫిఫా ప్రపంచకప్: నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా మెక్సికో

ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆతిథ్య మెక్సికో జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. గురువారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో మెక్సికో 1–0 తేడాతో దక్షిణ కొరియాపై ఘనవిజయం సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి