Home » Sports news
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జూలై 20, 2025న నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్కి సంబంధించిన అప్డేట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇండియాలో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే కాదు, కోట్లాది మందికి అభిమానం కూడా. ఇలాంటి ఆట కోసం చదువును సైతం పలువురు క్రికెటర్లు పక్కన పెట్టారు. ఎవరెవరు అలా చేశారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇంగ్లాండ్ను ఓడించి చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పుడు మరో ఛాలెంజ్కు సిద్ధమైంది. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకొని గర్వంగా నిలిచిన భారత్, వన్డే సిరీస్లో కూడా అదే దూకుడు కొనసాగించాలనే లక్ష్యంతో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో తొలి వన్డే మ్యాచ్లో ఇండియాపై ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 259 రన్స్ చేసింది.
లార్డ్స్ మైదానంలో ఉత్కంఠగా కొనసాగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు భారత్పై 22 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు టెస్టుల సిరీస్లో ఈ విజయంతో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
లార్డ్స్లో భారత్, ఇంగ్లండ్ (India vs England) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆల్రౌండర్ నీతీష్ కుమార్ రెడ్డి అద్భుత బౌలింగ్తో ఒక్క ఓవర్లో ఇద్దరిని ఔట్ చేయగా.. కెప్టెన్ శుభ్మాన్ గిల్ ఉత్సాహంతో బాల్ రా మామా, బాగుంది రా మామా అంటూ తెలుగులోనే నీతీష్ను మెచ్చుకున్నాడు.
భారత్, ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ ఈరోజు లార్డ్స్లో ప్రారంభమైంది. ఇదే సమయంలో క్రికెట్ చరిత్రలో రికార్డ్ సృష్టించేందుకు భారత కెప్టెన్ శుభ్మాన్ గిల్ ముందు మూడు రికార్డులు (Shubman Gill Bradman Records) ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్ల నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఈ జట్ల మధ్య 2025 ఆగస్టులో సిరీస్ జరపాలని నిర్ణయించగా, తాజాగా ఇది వాయిదా (India Bangladesh Tour) పడింది.
వింబుల్డన్ తొలిరోజే సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఎనిమిదో సీడ్ హోల్గర్ రూన్, తొమ్మిదో సీడ్ డానిల్ మెద్వెదెవ్కు మొదటి రౌండ్లోనే చుక్కెదురైంది. ఇక..మూడో టైటిల్ వేటలో ఉన్న అల్కారజ్ ఆరంభ మ్యాచ్లో ఐదు సెట్లు పోరాడాల్సి వచ్చింది.
ఇంగ్లండ్తో ఐదు టీ20లసిరీస్ను అదిరే విజయంతో ఆరంభించిన భారత మహిళల జట్టు నేడు (మంగళవారం) రెండో టీ20 ఆడనుంది. తొలి మ్యాచ్కి విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఈ రెండో టీ20కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
కెప్టెన్ కూల్ అం టే క్రికెట్ అభిమానులకు వెంటనే స్ఫురించే పేరు ధోనీ. మైదానంలో ఎంతో ఒత్తిడి ఉన్నా.. ప్రశాంతంగా తనదైన వ్యూహాలను అమలు చేయడం ధోనీ స్టైల్. ఇప్పుడు ఆ కెప్టెన్...