Home » Sports and Others
దేశానికి గతంలో అద్భుతమైన క్రికెటర్లను అందించిన హైదరాబాద్ ఇప్పుడు...
గాయం కారణంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. గురువారం నుంచి బంగ్లాదేశ్తో జరగనున్న రెండో టెస్ట్కు కూడా దూరమయ్యాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా
అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ.. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అత్యున్నత శిఖరాలను అందుకొన్నాడు. కానీ, ఫుట్బాల్ ఆల్టైమ్ గ్రేట్ పీలే, మారడోనా అంతటి వాడుగా
అండర్ డాగ్ మొరాకో సెమీస్ చేరడంతో ఆ దేశంలో సందడి వాతావరణం నెలకొంది. బుధవారం అర్ధరాత్రి జరిగే రెండో సెమీ్సలో
ఫిఫా ప్రపంచ కప్లో సెమీస్ మ్యాచ్లనుంచి ఉపయోగించే కొత్త బంతిని సోమవారం ఆవిష్కరించారు. అరబిక్లో ‘అల్ హిల్మ్’ (ఇంగ్లీష్లో ‘ద డ్రీమ్’)గా పిలిచే ఈ బంతిని ప్రఖ్యాత క్రీడా
ఫామ్ కోల్పోయిన టెస్టు స్పెషలిస్టులు అజింక్యా రహానె, ఇషాంత్ శర్మలను బీసీసీఐ తమ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించనుంది. అలాగే ఇప్పటికే టీమ్కు దూరమైన
ఇద్దరూ రికార్డు గోల్స్ స్కోరర్లు.. కానీ ఫలితమే భిన్నం! ఆలివర్ గిరోర్డ్ సూపర్ హెడర్తో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ను సెమీస్ చేర్చగా.. హ్యారీ కేన్ పెనాల్టీ మిస్తో ఇంగ్లండ్
వెస్టిండీస్తో జరిగిన రెండు టెస్టుల సిరీ్సను ఆస్ట్రేలియా 2-0తో క్లీన్స్వీప్ చేసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి చివరిదైన రెండో టెస్టు నాలుగో రోజే
తొంభై నిమిషాలు హోరాహోరీ.. అదనపు సమయంలోనూ ఇరు జట్లు నువ్వా..నేనా..అనేలా తలపడ్డాయి.. అయితే బ్రెజిల్ సూపర్ స్టార్ నెమార్ గోల్కొట్టి
పాకిస్థాన్ యువ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ తన అరంగేట్ర మ్యాచ్లోనే అద్వితీయ ప్రదర్శన కనబర్చాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న