• Home » South Central Railway

South Central Railway

Railway project : మెట్రో ముద్దు.. ఎంఎంటీఎస్‌ వద్దా?

Railway project : మెట్రో ముద్దు.. ఎంఎంటీఎస్‌ వద్దా?

రైల్వే ప్రాజెక్టుల పనులపై తెలంగాణ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. కేంద్రం ఆధ్వర్యంలో చేపడుతున్న పనులకు తామెంత సాయమందించినా పేరు రాదనే భావనతో వాటిని గాలికి వదిలేస్తోంది. దీంతో ప్రతిపాదిత పనులు ఏళ్ల తరబడి ...

Nellore: ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం

Nellore: ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం

నెల్లూరు జిల్లా: కావలి-బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య నర్సాపూరం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. ఎగువ మార్గంపై ముసునూరు సమీపంలో రెండు మీటర్ల పొడవుండే పట్టా ముక్కను గుర్తు తెలియని దుండగులు రైలు పట్టాలపై అడ్డుగా పెట్టారు.

Telangana Rains: భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు.. వాటి వివరాలు..

Telangana Rains: భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు.. వాటి వివరాలు..

మహబూబ్‌నగర్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. రైల్వే ట్రాక్‌లపై కూడా వర్షపు నీరు వచ్చి చేరడంతో పలు రైళ్లను దక్షణ మధ్య రైల్వే రద్దు చేసింది.

IRCTC: ప్రయాణికులకు తలనొప్పిగా మారిన ఐఆర్‌సీటీసీ.. డబ్బులు కట్.. టికెట్ నిల్

IRCTC: ప్రయాణికులకు తలనొప్పిగా మారిన ఐఆర్‌సీటీసీ.. డబ్బులు కట్.. టికెట్ నిల్

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) తలనొప్పిగా మారింది. తత్కాల్, రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ చేసుకునే ప్యాసింజర్స్‌కు ఉదయం నుంచీ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. టికెట్స్ బుక్స్ చేసుకుంటే బుకింగ్ కాకపోవడం.. ఒక వేళ బుక్ అయినా.. డబ్బులు కట్ అవుతున్నాయి గానీ టికెట్ మాత్రం బుకింగ్ కాకపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పలు ప్రత్యేక రైళ్లును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ రైళ్లను అక్టోబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.

Kohli: ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన విరాట్ కోహ్లీ, భారత దిగ్గజాలు

Kohli: ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన విరాట్ కోహ్లీ, భారత దిగ్గజాలు

ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident) భారత దిగ్గజాలు స్పందించారు.

Kavach: ట్రెండింగ్‌లో కవచ్.. ఇంత ఘోర ప్రమాదం జరిగాక కవచ్ గురించి రైల్వే శాఖ బయటపెట్టిన షాకింగ్ నిజం..!

Kavach: ట్రెండింగ్‌లో కవచ్.. ఇంత ఘోర ప్రమాదం జరిగాక కవచ్ గురించి రైల్వే శాఖ బయటపెట్టిన షాకింగ్ నిజం..!

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ (జూన్ 3, మధ్యాహ్నం 01:45) 261 మంది ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ తూర్పు మధ్య రైల్వే (South Eastern Railway) వెల్లడించింది. అయితే.. ఇలాంటి రైలు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సాయపడే కవచ్ టెక్నాలజీ.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రూట్‌లో అందుబాటులో లేదని రైల్వే శాఖ వెల్లడించడం గమనార్హం.

South Central Railway CPRO: తెలుగు ప్రయాణికుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

South Central Railway CPRO: తెలుగు ప్రయాణికుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

ఒడిశా కొరమండల్ రైలు ప్రమాదంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తంగా ఉందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు.

SCR Special Trains: వేసవి దృష్ట్యా ఆ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లు..కొన్ని రైళ్లకు అదనపు బోగీలు

SCR Special Trains: వేసవి దృష్ట్యా ఆ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లు..కొన్ని రైళ్లకు అదనపు బోగీలు

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌-దనపూర్‌ మార్గంలో ప్రత్యేక రైళ్లు ..

Railways Act: రైళ్లపై రాళ్లు విసిరారో ఇక అంతే!..

Railways Act: రైళ్లపై రాళ్లు విసిరారో ఇక అంతే!..

రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు ఆర్ పి ఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హమైనవి. ఇలాంటి ఘటనలకు పాల్పడే నేరస్థులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి