• Home » South Central Railway

South Central Railway

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పలు ప్రత్యేక రైళ్లును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ రైళ్లను అక్టోబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.

Kohli: ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన విరాట్ కోహ్లీ, భారత దిగ్గజాలు

Kohli: ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన విరాట్ కోహ్లీ, భారత దిగ్గజాలు

ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident) భారత దిగ్గజాలు స్పందించారు.

Kavach: ట్రెండింగ్‌లో కవచ్.. ఇంత ఘోర ప్రమాదం జరిగాక కవచ్ గురించి రైల్వే శాఖ బయటపెట్టిన షాకింగ్ నిజం..!

Kavach: ట్రెండింగ్‌లో కవచ్.. ఇంత ఘోర ప్రమాదం జరిగాక కవచ్ గురించి రైల్వే శాఖ బయటపెట్టిన షాకింగ్ నిజం..!

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ (జూన్ 3, మధ్యాహ్నం 01:45) 261 మంది ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ తూర్పు మధ్య రైల్వే (South Eastern Railway) వెల్లడించింది. అయితే.. ఇలాంటి రైలు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సాయపడే కవచ్ టెక్నాలజీ.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రూట్‌లో అందుబాటులో లేదని రైల్వే శాఖ వెల్లడించడం గమనార్హం.

South Central Railway CPRO: తెలుగు ప్రయాణికుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

South Central Railway CPRO: తెలుగు ప్రయాణికుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

ఒడిశా కొరమండల్ రైలు ప్రమాదంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తంగా ఉందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు.

SCR Special Trains: వేసవి దృష్ట్యా ఆ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లు..కొన్ని రైళ్లకు అదనపు బోగీలు

SCR Special Trains: వేసవి దృష్ట్యా ఆ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లు..కొన్ని రైళ్లకు అదనపు బోగీలు

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌-దనపూర్‌ మార్గంలో ప్రత్యేక రైళ్లు ..

Railways Act: రైళ్లపై రాళ్లు విసిరారో ఇక అంతే!..

Railways Act: రైళ్లపై రాళ్లు విసిరారో ఇక అంతే!..

రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు ఆర్ పి ఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హమైనవి. ఇలాంటి ఘటనలకు పాల్పడే నేరస్థులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

Railway passengers: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‎న్యూస్..ఆ కష్టాలు ఇక మళ్లీ రావు..!

Railway passengers: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‎న్యూస్..ఆ కష్టాలు ఇక మళ్లీ రావు..!

ఆన్‎లైన్ టికెట్ బుకింగ్(Online ticket booking) పద్ధతిని రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్(Railway Catering Tourism Corporation) మరింత

Azadi Ka Amrit Mahotsav: దేశభక్తిని రగిల్చిన షహీద్ భగత్ సింగ్‌

Azadi Ka Amrit Mahotsav: దేశభక్తిని రగిల్చిన షహీద్ భగత్ సింగ్‌

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశభక్తుల పోరాటాలపై రూపొందించిన....

 Hyderabad: రద్దీగా ఉన్న నాంపల్లి రైల్వేస్టేషన్.. ఫ్లాట్ ఫాంపై పురిటి నొప్పులతో నిండు గర్భిణీ.. ఏమైందంటే?

Hyderabad: రద్దీగా ఉన్న నాంపల్లి రైల్వేస్టేషన్.. ఫ్లాట్ ఫాంపై పురిటి నొప్పులతో నిండు గర్భిణీ.. ఏమైందంటే?

అది నాంపల్లి రైల్వే స్టేషన్.. ఫ్లాట్ ఫాంపై నిండు గర్భిణీ. సొంతూరుకు వెళ్లేందుకు రైలుకోసం ఎదురు చూస్తోంది.. ఇంతలోనే పురిటి నొప్పులు.. విలవిలలాడుతోంది. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే మహిళా కానిస్టేబుల్ ఆ గర్భిణికి అన్నీ తానై పురుడు పోసింది.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఆ తిప్పలు తప్పినట్లే..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఆ తిప్పలు తప్పినట్లే..

ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం ఒక టాస్క్ అయితే.. రైలు ప్రయాణం ముగిసిన తర్వాత ఆటో, క్యాబ్ బుక్ చేసుకోవడం మరో టాస్క్. ట్రైన్ దిగగానే

తాజా వార్తలు

మరిన్ని చదవండి