Home » South Africa
నెదర్లాండ్స్ టీమ్ సఫారీలకు షాక్ ఇవ్వడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లోనూ దక్షిణాఫ్రికా జట్టును నెదర్లాండ్స్ ఓడించింది.
ధర్మశాలలో నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది.
వన్డే ప్రపంచకప్లో మరోసారి దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. శ్రీలంకపై 428 పరుగులు చేసిన సఫారీ జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాపైనా మంచి స్కోరు సాధించింది.
ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా చెలరేగి ఆడింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు సెంచరీల దాహం తీర్చుకున్నారు.
దక్షిణాఫ్రికా బ్యాటర్, ఐపీఎల్లో సన్రైజర్స్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్లు బాది 174 పరుగులు సాధించాడు.
మన దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా భారత్ అని పిలిచే చర్యలు చంద్రయాన్-3 విజయవంతమవడానికి ముందే ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల్లో పర్యటించేందుకు వెళ్లినపుడే ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని రాశారు.
దక్షిణాఫ్రికాలో అతి పెద్ద నగరమైన జోహన్స్బర్గ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. జోహన్స్బర్గ్లోని ఒక అతి పెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 63 మంది సజీవ దహనం కావడం శోచనీయం. దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు.
బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల నేతలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ఆకర్షణీయమైన బహుమతులను ఇచ్చారు. భారత దేశ సంస్కృతి, వారసత్వాల ఔన్నత్యాన్ని ఈ బహుమతులు ప్రతిబింబిస్తున్నాయి. వీటిలో తెలంగాణలో ప్రసిద్ధి పొందిన సురహి కూడా ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న విషయం తెలిసిందే. జోహన్నస్బర్గ్లో నిర్వహించిన బ్రిక్స్ వార్షిక సదస్సులో పాల్గొనడం కోసం ఆయన అక్కడికి వెళ్లారు. అయితే.. భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు మోదీ వెళ్లినప్పుడు..
బ్రిక్స్ సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలిశారు. మీడియా సమావేశంలో పాల్గొనడానికి వెళ్తూ, జిన్పింగ్తో మోదీ ఏదో మాట్లాడారు.