• Home » Somireddy Chandramohan Reddy

Somireddy Chandramohan Reddy

AP News: నెల్లూరులో అక్రమాలపై మాజీ మంత్రి సీరియస్.. అధికారుల చర్యలేవి అంటూ ప్రశ్న

AP News: నెల్లూరులో అక్రమాలపై మాజీ మంత్రి సీరియస్.. అధికారుల చర్యలేవి అంటూ ప్రశ్న

Andhrapradesh: జిల్లాలో అక్రమ క్వార్ట్జ్, ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమాలపై మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వీటికి సంబంధించిన ఆధారాలను మాజీ మంత్రి మీడియా ముందు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో యధేచ్ఛగా వేల కోట్ల క్వార్ట్జ్, ఇసుక, గ్రావెల్ దోచేస్తున్నారని.. అక్రమార్కులకు అధికారులు కొమ్ము కాయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

Chandrababu: చంద్రబాబు వద్దకు క్యూ కట్టిన ఆశావహులు..

Chandrababu: చంద్రబాబు వద్దకు క్యూ కట్టిన ఆశావహులు..

టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు ఆశావహులంతా క్యూ కట్టారు. రెండో జాబితా సిద్ధమవుతోందన్న వార్తల నడుమ తీవ్ర ఉత్కంఠ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆశావహులంతా చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన్ను కలుస్తున్నారు. చంద్రబాబు నివాసానికి కళా వెంకట్రావు, సోమిరెడ్డి, గుమ్మనూరు జయరాం.. గౌతు శివాజీ, బండారు అప్పలనాయుడు వచ్చి ఆయన్ను కలిశారు.

Somireddy Chandramohan Reddy: ఇసుక రీచుల్లో  దోపిడీ చేస్తున్నారు..

Somireddy Chandramohan Reddy: ఇసుక రీచుల్లో దోపిడీ చేస్తున్నారు..

ఇసుక రీచుల్లో వైసీపీ నాయకులు దోపిడీలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పొదలకూరు, ఇరువురు ఇసుక రీచుల్లో అనుమతులు లేకుండా దోపిడీ చేస్తున్నారని చెప్పారు.

Somireddy: అనంతపురం, కడపను మించి సర్వేపల్లిలో అరాచకాలు

Somireddy: అనంతపురం, కడపను మించి సర్వేపల్లిలో అరాచకాలు

Andhrapradesh: అనంతపురం, కడపని మించి సర్వేపల్లిలో అరాచకాలు సాగుతున్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... గడ్డపారతో తమపై హత్యాయత్నానికి పాల్పడితే, తిరిగి తమపైనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని మండిపడ్డారు.

TDP: టికెట్ల టెన్షన్‌లో టీడీపీ సీనియర్లు.. ఇంత మంది ఉన్నారా..?

TDP: టికెట్ల టెన్షన్‌లో టీడీపీ సీనియర్లు.. ఇంత మంది ఉన్నారా..?

టీడీపీ సీనియర్లంతా టికెట్ల టెన్షన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వే సీనియర్లను కంగారు పెడుతోంది. పెనమలూరులో దేవినేని, నరసరావుపేటలో యరపతినేని, గురజాలలో జంగా కృష్ణమూర్తి, పెనమలూరులో ఎంఎస్ బేగ్ పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. గురజాల, పెనమలూరుల్లో వేరే పేర్లతో కూడా సర్వేలు నిర్వహిస్తుండటం దేవినేని, యరపతినేనిల్లో టెన్షన్ మొదలైంది.

Somireddy: ఒంగోలులోనూ జగన్  అవే అబద్ధాలు చెప్పారు

Somireddy: ఒంగోలులోనూ జగన్ అవే అబద్ధాలు చెప్పారు

ఒంగోలు ‘సిద్ధం’ సభలోనూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవే అబద్ధాలు చెప్పారని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy ) అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 2 సెంట్ల ఇంటి పట్టాను పేదలకు ఇస్తే... సెంటుకు జగన్‌రెడ్డి కుదించారని మండిపడ్డారు.

Somireddy: ఓటమి ఫ్రస్ట్రేషన్‌తోనే జర్నలిస్టులపై దాడులు..

Somireddy: ఓటమి ఫ్రస్ట్రేషన్‌తోనే జర్నలిస్టులపై దాడులు..

Andhrapradesh: అనంతపురంలో ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్ కృష్ణపై దాడి వైసీపీ అరాచకాలకు పరాకాష్ట అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతల్లో ఓటమి భయంతో కూడిన ఫ్రస్ట్రేషన్‌ పీక్‌కు చేరిందన్నారు.

Somireddy: కాకాణి జీవితం నకిలీ.. అబద్దాలతో కూడుకున్నదే

Somireddy: కాకాణి జీవితం నకిలీ.. అబద్దాలతో కూడుకున్నదే

Andhrapradesh: కృష్ణపట్నం పోర్ట్ మూతపడుతుందని బయటపెట్టింది తానే అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి కాకాణి కృష్ణపట్నం మూతపడితే తాను పోరాడుతాను అని ప్రకటన చేశారని అన్నారు.

 AP Politics: చంద్రబాబు కాళ్లు పట్టుకున్న కాకాణితో చర్చకి రావాలా? మాజీమంత్రి సోమిరెడ్డి

AP Politics: చంద్రబాబు కాళ్లు పట్టుకున్న కాకాణితో చర్చకి రావాలా? మాజీమంత్రి సోమిరెడ్డి

వ్యవసాయంపై చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ ఛాలెంజ్‌పై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.

Somireddy: జగన్ చెప్పిన స్టార్‌ క్యాంపెయినర్లపై సోమిరెడ్డి వ్యంగ్య ట్వీట్

Somireddy: జగన్ చెప్పిన స్టార్‌ క్యాంపెయినర్లపై సోమిరెడ్డి వ్యంగ్య ట్వీట్

Andhrapradesh: ఉరవకొండ సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన స్టార్ క్యాంపెయినర్ల అంశంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి