Home » Somireddy Chandramohan Reddy
Somireddy slams Jagan: వైసీపీ నేతల ఆలోచనలే దుర్మార్గమని ఎమ్మెల్యే సోమిరెడ్డి మండిపడ్డారు. అసలు ఈ రప్పా రప్పా పార్టీ నాయకులకు ఏమైందో అర్థం కావడం లేదని.. ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టు అనిపిస్తోంది అంటూ ఎద్దేవా చేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరులో చీమకు అపకారం జరిగినా ఊరుకోమని స్పష్టం చేశారు.
Somireddy: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా, టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారని, ఇచ్చిన అనుమతికి మించి 9 గంటలు ర్యాలీ చేశారని దుయ్యబట్టారు.
చట్టాలు ఎవరికీ చుట్టాలు కాదు. నువ్వు, నీ రౌడీ మూకలు బరితెగించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే పోలీసు శాఖ చూస్తూ ఊరుకోదు... తాటతీస్తుంది అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి జగన్ను హెచ్చరించారు.
Pattabhi Slams Jagan: జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు రెచ్చగొట్టే విధంగా, విపరీత నేరపూరిత ధోరణితో ఉన్నాయని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో లేకపోతే ఇంతలా బహిరంగంగా నరుకుతాం.. చంపుతాం.. తొక్కిపడేస్తాం.. అని జనాల్ని బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు.
Somireddy Slams Jagan: కాంగ్రెస్ను అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించి.. అదే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ జగన్పై ఎమ్మెల్యే సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని.. వెన్నుపోటు దినోత్సవం జరుపుకునే అర్హత జగన్కు లేదన్నారు.
కడప వేదికగా మహానాడు సూపర్ సక్సెస్ను వైసీపీ, ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీ విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ చేపట్టిన సంస్కరణలు చూసి ఓర్వలేని స్థితికి ఆ పార్టీ దిగజారిందని మండిపడ్డారు.
మద్యం స్కాంలో ఆరోపణలు వెల్లువెత్తుతుండగా జగన్కు నిద్ర లేకుండా పోయిందని టీడీపీ వ్యాఖ్యానించింది. అబద్ధాలను పదేపదే చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శలు వచ్చాయి.
Somireddy Vs Sajjala: నాడు చంద్రబాబు నాయుడు పైనా, నాటి ప్రతిపక్ష పార్టీల ప్రజా పోరాటాలపైనా నీతి మాలిన వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి... 64 ఎకరాల అటవీ, ఎసైన్డ్ భూముల కబ్జాపై సమాజానికి సమాధానం చెప్పి తీరాలని సోమిరెడ్డి చంద్రమోహన్ డిమాండ్ చేశారు.
ఏపీలో లిక్కర్ స్కాం రూ.10 వేల కోట్లకు మించిందని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు.మద్యం వ్యాపారంలో భారీ నగదు లావాదేవీలు జరగాయని, ఈడీ, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.