Home » software
కర్ణాటక ప్రైవేటు ఐటీ కంపెనీలు, పరిశ్రమల్లో స్థానికులకు 50 శాతం నుంచి వంద శాతం ఉద్యోగాలివ్వాలంటూ బిల్లు తెచ్చిన సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగులకు పనిగంటలను 14 గంటలకు
కొవిడ్ కాలంలో ప్రారంభమైన వర్క్ ఫ్రం హోం(Work From Home) దశ ముగిసిందని టీసీఎస్ హ్యుమన్ రిసోర్స్ ముఖ్య అధికారి(THRO) మిలింద్ లక్కడ్ ఆదివారం వెల్లడించారు.
ఇంజనీరింగ్ విద్య పూర్తవుతున్న సమయంలోనే విద్యార్థులకు ఐటీ సంస్థలు ప్రాంగణ నియామకాల పేరిట కొలువులు ఇస్తుంటాయి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వేతన ప్యాకేజీలూ భారీగా ఉంటాయి. అలాంటి ఐటీ ఉద్యోగాలు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాయి.
మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనే ఆగ్రహంతో సంస్థ ఉద్యోగుల్లో కొందరు తాము పనిచేస్తున్న సాఫ్ట్వేర్ సంస్థ సీఈవోనే కిడ్నాప్ చేశారు. జూబ్లీహిల్స్లో ఈ ఘటన జరిగింది.
భాగ్యనగరంలోని గోల్కొండ చోటాబజార్ ప్రాంతానికి చెందిన ఇదాయత్ ఆలీని (Idayat Ali) దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదాయత్ ఆలీ దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు.
సైబర్ నేరగాళ్ల వలలో పడ్డ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూ. 18లక్షలు పోగొట్టుకున్నాడు. వెంటనే తాను మోసపోయానని తెలుసుకొని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి తనకు సాయం చేయాలని విన్నవించాడు.
జూబ్లీహిల్స్(Jubilee Hills) జర్నలిస్టు కాలనీలోని IVY బిల్డింగ్లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) చోటు చేసుకుంది. భవన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్లో స్టోర్ రూమ్ ఏర్పాటు చేయడంతో ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో భవనంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.
ఇటివల కాలంలో ఐటీ కొలువుల(it jobs) కోత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా కీలక సంస్థలు వేలాది మందిని తొలిగించిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉన్న ఓ భారత సంతతి టేక్కీ ఉద్యోగుల తొలగింపు గురించి ఓ వీడియో ద్వారా కీలక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
సాఫ్ట్వేర్ ఫీల్డ్పై యువతలో ఉన్న మోజును కొన్ని కంపెనీలు క్యాష్ చేసుకొని భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించి వారి దగ్గర సాఫ్ట్ వేర్ జాబ్ అంటూ డబ్బులు తీసుకొని విద్యార్థులు మంచిగా నటిస్తూ మెయింటైన్ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడి భారీ మోసాలకు పాల్పడుతున్నాయి.
ఇటివల కాలంలో ఏఐ (artificial intelligence) వచ్చిన తర్వాత పలు సాఫ్ట్వేర్ కంపెనీలలో అనేక మంది ఉద్యోగులను తొలగించిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో AI సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు(AI Software engineers) ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అంతేకాదు వీరికి వేతనాలు కూడా అంతకు మించి పెరిగాయి.