Home » Social Media
ఇటీవల జార్జియా సరిహద్దులో జరిగిన ఓ ఘటన గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా 56 మంది భారతీయ ప్రయాణికులతో జార్జియన్ అధికారులు అమానుషంగా ప్రవర్తించారని ఓ యువతి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆరోపించింది.
ఒక ఇరానియన్ మహిళ బాలీవుడ్ నటి కాజోల్ లాగా మారిపోయింది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా?
నానో బనానా మాయలో పడొద్దంటూ విజయవాడ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఒక పోస్టర్ను సైతం విడుదల చేశారు.
నటిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీకి చెందిన ఓ నటి బేగంపేటలో ఉంటోంది. ఆమెకు రాధాకృష్ణ చెరుకూరితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియో తీశాడు.
ఓ యువతి కారులో ట్రాకింగ్ డివైస్ పెట్టి, ఆమె ఆడియోను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఓ నిత్యపెళ్లి కొడుకు. జిమ్లో పరిచయమైన యువతిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు.
ఈ డిజిటల్ యుగంలో మన బంధువులు, మిత్రులు ఎంత దూరంలో ఉన్నా సోషల్ మీడియాలో ద్వారా వారికి విష్ చేయవచ్చు. సో.. మీ కోసం కొన్ని ప్రత్యేకమైన వినాయక చవితి విషెష్ను అందిస్తున్నాం..
సామాజిక మాధ్యమాల ద్వారా స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగుల సహా పలువురు వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవరిస్తున్న స్టాండప్ కమెడియన్లపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇలాంటి వ్యాఖ్యలను కట్టడి చేసేలా తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
'నేను బ్రతికే ఉన్నా.. నా మరణ పుకార్లు అడ్డుకోండి' అంటూ ప్రముఖ నటుడు రజా మురాద్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ పుకార్లపై పదే పదే స్పష్టత ఇవ్వడం వల్ల తాను అలసిపోయానని..
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో ఇన్వెస్ట్మెంటు పేరుతో నకిలీ యాప్లు ప్రవేశపెట్టి.. ఇందులో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయంటూ ఆశలు రేకెత్తించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.