• Home » Social Media

Social Media

AP News: GCCలు, HTD భాగస్వాములు CXOలతో  ఫలవంతమైన చర్చలు: చంద్రబాబు

AP News: GCCలు, HTD భాగస్వాములు CXOలతో ఫలవంతమైన చర్చలు: చంద్రబాబు

ప్రపంచ స్థాయి ఐటి పాలసీతో నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా ఉంచే భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తున్నామన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం రాత్రి GCCలు, HTD భాగస్వాములు CXOలతో సీఎం భేటీ అయ్యారు. ఫలవంతమైన చర్చ జరిగిందని సమావేశం అనంతరం ఆయన ట్వీట్ చేశారు.

అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించలేం

అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించలేం

సామాజిక మాధ్యమాలలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు ఏపీ హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది.

YSRCP: అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పా.. వైసీపీ వింత ప్రవర్తన

YSRCP: అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పా.. వైసీపీ వింత ప్రవర్తన

ప్రజల్లో బలం కోల్పోవడంతో సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారానికి తెరలేపారనే ఒక చర్చ జరుగుతోంది. నాలుగు నెలల పాటు కూటమి ప్రభుత్వం జస్ట్ వార్నింగ్‌లతో సరిపెట్టి సైలెంట్‌గా ఉన్నప్పటికీ ఫేక్ ప్రచారాలు తగ్గకపోవడంతో చర్యలు ..

Telangana: కొణతం దిలీప్ అరెస్ట్.. ఖండించిన హరీశ్ రావు

Telangana: కొణతం దిలీప్ అరెస్ట్.. ఖండించిన హరీశ్ రావు

ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్న వారిపై చర్యలకు తీసుకునేందుకు రేవంత్ సర్కార్ ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా చీఫ్ కొణతం దిలీప్‌ను సోమవారం హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

 Sri Reddy: గుంటూరులో శ్రీ రెడ్డిపై  కేసు నమోదు

Sri Reddy: గుంటూరులో శ్రీ రెడ్డిపై కేసు నమోదు

కాగా సినీ నటి, వైసీపీ మద్ధతుదారురాలైన శ్రీరెడ్డి అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, నారా లోకేష్ , పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై తాజాగా గుంటూరులో కేసు నమోదైంది. మాజీ కార్పోరేటర్ దాసరి జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Railway Board : రైలు ముందు రీల్స్‌ వద్దు

Railway Board : రైలు ముందు రీల్స్‌ వద్దు

రీల్స్‌ పేరుతో రైల్వే కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం, ప్రయాణికులకు అసౌకర్యం కల్పించేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని రైల్వేబోర్డ్‌ నిర్ణయించింది.

పోసానిపై ఫిర్యాదుల వెల్లువ

పోసానిపై ఫిర్యాదుల వెల్లువ

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

సోషల్‌ సైకోలకు మద్దతా?

సోషల్‌ సైకోలకు మద్దతా?

శాసన మండలిలో సోషల్‌ మీడియా పోస్టులపై అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.

Sri Reddy: నాకు అంత స్ధాయిలేదు  లోకేష్‌ అన్నా...

Sri Reddy: నాకు అంత స్ధాయిలేదు లోకేష్‌ అన్నా...

తప్పయిపోయింది. తనను క్షమించాలంటూ వైఎస్సార్‌సీపీ సానుభూతి పరురాలు, సినీ నటి శ్రీరెడ్డి వేడుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేస్తూ ఓలేఖను సామాజిక మధ్యమం ఎక్స్‌లో శ్రీరెడ్డి పోస్టు చేశారు. జగన్ హయాంలో ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

సోషల్‌ సైకోలపై ఉక్కుపాదం

సోషల్‌ సైకోలపై ఉక్కుపాదం

కూటమి ప్రభుత్వంలో కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ సానుభూతిపరులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి