• Home » Smriti Mandhana

Smriti Mandhana

Sneh Rana: చరిత్ర సృష్టించిన స్నేహ్ రాణా.. తొలి భారత క్రికెటర్‌గా..

Sneh Rana: చరిత్ర సృష్టించిన స్నేహ్ రాణా.. తొలి భారత క్రికెటర్‌గా..

భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా అరుదైన ఘనత సాధించారు. సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టి.. ఈ ఫీట్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించారు. తొలి ఇన్నింగ్స్‌లో...

INDW vs SAW: ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో.. సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం

INDW vs SAW: ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో.. సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం

స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా.. రెండో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. చివరి బంతి వరకూ..

India Vs South Africa: మందాన సెంచరీ.. దక్షిణాఫ్రికాపై ఇండియా విక్టరీ

India Vs South Africa: మందాన సెంచరీ.. దక్షిణాఫ్రికాపై ఇండియా విక్టరీ

దక్షిణాఫ్రికా ఉమెన్స్- ఇండియా ఉమెన్స్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగమైన ఆరంభ పోరులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

Funny Memes on RCB: ఆర్‌సీబీ పురుషుల జట్టుపై నెక్ట్స్‌ లెవల్ మీమ్స్.. చూస్తే పడి పడి నవ్వాల్సిందే..!

Funny Memes on RCB: ఆర్‌సీబీ పురుషుల జట్టుపై నెక్ట్స్‌ లెవల్ మీమ్స్.. చూస్తే పడి పడి నవ్వాల్సిందే..!

WPL 2024: స్మృతీ మందాన కెప్టెన్సీలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(Royal Challengers Bangalore) జట్టు వుమెన్ ప్రీమియర్ లీగ్‌(Women's Premier League) ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, 16 సీజన్ల ఒక్కసారిగా కూడా ఆర్‌సీబీ పురుషుల జట్టు ట్రోఫీని కొట్టలేదు. రెండవ సీజన్‌లోనే ఆర్‌సీబీ వుమెన్స్ టీమ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 16 ఏళ్ల కలను స్మృతి మందాన అండ్ టీమ్ సాధించడంతో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

IND-W vs AUS-W: చరిత్ర లిఖించిన భారత అమ్మాయిలు.. తొలి టెస్టు మ్యాచ్ విజయం

IND-W vs AUS-W: చరిత్ర లిఖించిన భారత అమ్మాయిలు.. తొలి టెస్టు మ్యాచ్ విజయం

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో అలిస్సా హీలే నేతృత్వంలోని ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఘన విజయం నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో అవసరమైన 75 పరుగులను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 2 వికెట్లు నష్టపోయి సునాయాసంగా సాధించింది.

Asian Games 2023: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన అమ్మాయిలు

Asian Games 2023: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన అమ్మాయిలు

ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. క్రికెట్ పోటీల్లో భారత అమ్మాయిలు బంగారు పతకం గెలిచారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మన అమ్మాయిలు 19 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురువేశారు.

Womens cricket: బంగ్లాదేశ్ అంపైరింగ్ దారుణంగా వుంది: భారత కెప్టెన్ హర్మాన్ ప్రీత్

Womens cricket: బంగ్లాదేశ్ అంపైరింగ్ దారుణంగా వుంది: భారత కెప్టెన్ హర్మాన్ ప్రీత్

భారత విమెన్ క్రికెట్ జట్టు బాంగ్లాదేశ్ విమెన్ జట్టు మీద మూడో వన్ డే మ్యాచ్ లో టై చేసింది. అయితే ఈ మ్యాచ్ బాంగ్లాదేశ్ టై చేసింది కేవలం దయనీయమైన అంపైరింగ్ వల్ల అని భారత జట్టు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ విమర్శించింది. ఇంకోసారి బాంగ్లాదేశ్ కి పర్యటించడానికి వచ్చినప్పుడు క్రికెట్ తో పాటు ఇక్కడ అంపైరింగ్ కూడా దారుణంగా ఉంటుంది అని తెలిసి దానికి కూడా ప్రిపేర్ అయి రావాలని చెప్పింది.

WPL 2023: ప్రాధాన్యం లేని మ్యాచ్‌లో పరువు కోసం తలపడుతున్న బెంగళూరు

WPL 2023: ప్రాధాన్యం లేని మ్యాచ్‌లో పరువు కోసం తలపడుతున్న బెంగళూరు

మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023)లో భాగంగా ముంబై ఇండియన్స్(Mumbai Indians)-రాయల్

WPL 2023: వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిన ఆర్సీబీ.. స్మృతి మంధానపై అసభ్య కామెంట్లు

WPL 2023: వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిన ఆర్సీబీ.. స్మృతి మంధానపై అసభ్య కామెంట్లు

మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)

 WPL 2023: టాస్ గెలిచిన ఆర్సీబీ.. ఈ మ్యాచ్‌లోనైనా బోణీ కొట్టేనా?

WPL 2023: టాస్ గెలిచిన ఆర్సీబీ.. ఈ మ్యాచ్‌లోనైనా బోణీ కొట్టేనా?

మహిళల ప్రీమియర్ లీగ్‌(WPL)లో మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. యూపీ వారియర్స్‌(UP Warriorz)తో

తాజా వార్తలు

మరిన్ని చదవండి