Home » SIT Special Investigation Team
శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడానికి వినియోగించిన పసిడి చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇవాళ మరో అరెస్ట్ చేసింది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడైన పద్మకుమార్ను విచారణ అనంతరం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ49గా ఉన్న అనిల్ చోఖ్రాకు ఎసిబి కోర్టు రిమాండ్ విధించింది. షెల్ కంపెనీల ఏర్పాటు, మనీలాండరింగ్లో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రశ్నలు ఎన్నైనా జవాబు ఒక్కటే.. ఏం తెలీదు.. ప్రభుత్వ అధికారిని మాత్రమే. ఇది సిట్ అధికారులకు రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్ ఇచ్చిన జవాబు. అంతా జగన్ టీం నిర్ణయాలు తీసుకుంది.. తనకేమీ తెలీదని చెప్పాడు.
మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ మాజీ ఎంపీ విజయసాయురెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 12న విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయ...
మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులపై ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాజీ గన్ మ్యాన్ మదన్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు.
జగన్ పాలనలో జరిగిన మూడున్నర వేల కోట్ల లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయపడుతున్నాయి. కమీషన్ల సొమ్మును రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించడం, బంగారం కొనుగోలు చేయడంతో పాటు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు కొంత ఖర్చు చేసినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో తేలిన సంగతి తెలిసిందే.
ఏపీపీఎస్సీ గ్రూప్–1 కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు మాట్లాడుతూ, తాను కమిషన్ నిర్ణయాలే అమలు చేశానని చెప్పారు. కామ్సైన్ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడంలో తన అధికారాన్ని వినియోగించానని వెల్లడించారు.
గ్రూప్-1 పరీక్షల కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్, మధుసూదన్లను రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. పీఎస్ఆర్ బీపీలో హెచ్చుతగ్గులతో అస్వస్థతకు గురై విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందారు.
ధనుంజయ్ రెడ్డి సంబంధిత మహిళ దుబాయ్ నుంచి బంగారం తరలించిన విషయాన్ని కూడా సిట్ దర్యాప్తు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మద్యం స్కాం వెనుక అసలైన సూత్రధారిని బయటకు తేయాలని టీడీపీ ఒత్తిడి తెస్తోంది.
జగన్మోహన్ రెడ్డి మీద సిట్ విచారణ పెరుగుతోందని, ఆయనపై లిక్కర్ స్కాంలు, మైనింగ్ దోపిడీ, రేషన్ బియ్యం దొంగతనం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర ఈ అవినీతులపై తీవ్ర ఆరోపణలు చేశారు.