Home » SIT Special Investigation Team
గాదె సాయికృష్ణ అదృశ్యం నేపథ్యంలో కృష్ణలంక సీఐ నాగరాజును ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ను ప్రత్యేక విచారణ బృందం (సిట్) సుదీర్ఘంగా విచారించింది.
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. ఈ కేసులో తాజాగా ఒక ప్రముఖ డాక్టర్ను అదుపులోకి తీసుకోవడం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయి పంచాయితీ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనాలు సృష్టించింది.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదిక ఇచ్చింది. 11 పేజీలతో కూడిన ఈ నివేదికను ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. దర్యాప్తులో తేలిన అంశాలను వివరిస్తూ బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తూ లేఖ రాసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి సిట్ విచారణ వేగవంతం చేసింది. పెన్ డ్రైవ్లోని ఫోన్ నంబర్లు ఆధారంగా SIT విచారణ ముందుకు సాగుతోంది. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు రెండో దఫా విచారణకు హాజరయ్యారు.
శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడానికి వినియోగించిన పసిడి చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇవాళ మరో అరెస్ట్ చేసింది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడైన పద్మకుమార్ను విచారణ అనంతరం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ49గా ఉన్న అనిల్ చోఖ్రాకు ఎసిబి కోర్టు రిమాండ్ విధించింది. షెల్ కంపెనీల ఏర్పాటు, మనీలాండరింగ్లో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రశ్నలు ఎన్నైనా జవాబు ఒక్కటే.. ఏం తెలీదు.. ప్రభుత్వ అధికారిని మాత్రమే. ఇది సిట్ అధికారులకు రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్ ఇచ్చిన జవాబు. అంతా జగన్ టీం నిర్ణయాలు తీసుకుంది.. తనకేమీ తెలీదని చెప్పాడు.
మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ మాజీ ఎంపీ విజయసాయురెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 12న విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయ...