Home » Singareni Collieries
సింగరేణి బొగ్గు రవాణాపై యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. సింగరేణిలో బొగ్గు చోరీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. ప్రతి టన్ను బొగ్గుపై డిజిటల్ పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది.
సింగరేణి కాలరీస్ బొగ్గు నిల్వల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. రాజకీయ పార్టీలు చేస్తున్న రూ.1600 కోట్ల కుంభకోణం ఆరోపణల సంగతి పక్కన పెడితే యాజమాన్యం చెబుతున్న.....
నలభై లక్షల టన్నుల బొగ్గు తవ్వకం మిథ్య.. అమ్మకం మిథ్య.. లాభాలు మిథ్య! అయినా పన్నులు కట్టారా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోల్ సెస్ చెల్లించారా..
రెండో రోజు సింగరేణి పర్యటన సందర్భంగా ఆర్కే 7 గని దగ్గర గేట్ మీటింగ్కు అనుమతి లేదంటూ కవితను పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కవిత గేట్ తోసుకుని లోపలకు వెళ్లి కార్మికులను కలిశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సింగరేణి అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్లది సమాన పాత్ర ఉందంటూ ఆయన విమర్శించారు.
2024-2025 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 69.01 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. తద్వారా 40 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 35 శాతం బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బొగ్గు గనులతో సింగరేణికి సిరుల పంట పండుతున్నా.. ఓపెన్కాస్టు తవ్వకాల వల్ల సమీప గ్రామాల ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.
భవిష్యత్తులో బొగ్గు నిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో సింగరేణి ఇతర ఖనిజాల ఉత్పత్తిలోకి అడుగుపెడుతోంది. 4000–5000 మెగావాట్ల సౌర విద్యుత్ లక్ష్యాన్ని కూడా సంస్థ ముందుకు తీసుకెళ్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కీలకమైన రెండు డైరెకర్ పోస్టుల నియామకం చేపట్టింది. డైరెక్టర్ ఆపరేషన్గా ఎల్వి. సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్గా కొప్పుల వెంకటేశ్వర్లును నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ ‘సింగరేణిని బతికిద్దాం.. మనం బతుకుదాం’ అని ఆ సంస్థ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.