• Home » Sikkim

Sikkim

Sikkim Floods:నాసిరకం పనుల వల్లే చుంగ్తాంగ్ డ్యాం కొట్టుకుపోయింది: ప్రేమ్ సింగ్ తమాంగ్

Sikkim Floods:నాసిరకం పనుల వల్లే చుంగ్తాంగ్ డ్యాం కొట్టుకుపోయింది: ప్రేమ్ సింగ్ తమాంగ్

సిక్కింలో భారీ వరదలు సృష్టించిన బీభత్సంలో చుంగ్తాంగ్ డ్యామ్ కొట్టుకుపోయింది. దీంతో ముంపు ప్రాంతాల్లో తీరని ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయి. అయితే ఆ డ్యాం నాసిరకంగా కట్టడం వల్లే కొట్టుకుపోయిందని ఆ రాష్ట్ర సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు.

Sikkim: సిక్కిం రెస్య్కూ ఆపరేషన్‌కి సహకరించని వాతావరణం.. టోల్ ఫ్రీ నంబర్లు ప్రకటించిన ప్రభుత్వాలు

Sikkim: సిక్కిం రెస్య్కూ ఆపరేషన్‌కి సహకరించని వాతావరణం.. టోల్ ఫ్రీ నంబర్లు ప్రకటించిన ప్రభుత్వాలు

ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సుపై బుధవారం క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన వరద విపత్తలో 22 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఆకస్మిక వరదల్లో నలుగురు సైనికులతో సహా 19 మంది మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. 100 మందికి పైగా తప్పిపోయారు. సహాయక చర్యలు చేపట్టిన భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాయి. అయితే వాతావరణం అనుకూలించపోవడంతో పరిస్థితి ప్రతికూలంగా మారింది.

Sikkim:లోనాక్ సరస్సు వరదలపై 2021లోనే హెచ్చరించిన పరిశోధకుల బ‌ృందం

Sikkim:లోనాక్ సరస్సు వరదలపై 2021లోనే హెచ్చరించిన పరిశోధకుల బ‌ృందం

సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) వల్ల భారీ విధ్వంసం సంభవించింది. సౌత్ లొనాక్(South Lonak) సరస్సుకి వరదలు పోటెత్తడంతో తీస్తా నది నీటి మట్టం పెరిగింది. దీంతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అయితే భారీ వర్షాలు కురిస్తే లోనాక్ సరస్సు ప్రమాదకరంగా మారుతుందని గతంలోనే ఓ నివేదిక వెల్లడించింది.

Floods: రాష్ట్రాన్ని వణికిస్తున్న వరదలు.. 14 మంది మృతి.. 102 మంది గల్లంతు.. ఏకంగా 20 వేల మంది..

Floods: రాష్ట్రాన్ని వణికిస్తున్న వరదలు.. 14 మంది మృతి.. 102 మంది గల్లంతు.. ఏకంగా 20 వేల మంది..

సిక్కిం రాష్ట్రాన్ని కుండపోత వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వరుణుడు దంచికొడుతుండడంతో రాష్ట్రం విలవిలలాడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది.

సిక్కింలో క్లౌడ్‌ బరస్ట్‌

సిక్కింలో క్లౌడ్‌ బరస్ట్‌

ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకాశానికి చిల్లులు పడ్డాయి. మంగళవారం అర్ధరాత్రి మేఘాలు గర్జించడం(క్లౌడ్‌ బర్‌స్ట)తో తీస్తానది ఉప్పొంగి ప్రవహించింది..

Mamata Banerjee: సిక్కిం వరదలపై వెస్ట్‌ బెంగాల్ ప్రభుత్వం ఆందోళన.. ఆదుకుంటామన్న దీదీ

Mamata Banerjee: సిక్కిం వరదలపై వెస్ట్‌ బెంగాల్ ప్రభుత్వం ఆందోళన.. ఆదుకుంటామన్న దీదీ

సిక్కింలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలతో లాచెన్ లోయలోని తీస్తా నది ఉప్పొంగిన విషయం విదితమే. దీంతో ఆ ప్రాంతంలో వరదలు జనావాసాలను ముంచెత్తాయి. ఈ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ ఘటనలపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు.

Maternity Leave: మహిళలకు సిక్కిం సీఎం శుభవార్త.. ఇకపై 12 నెలల మెటర్నిటీ లీవ్

Maternity Leave: మహిళలకు సిక్కిం సీఎం శుభవార్త.. ఇకపై 12 నెలల మెటర్నిటీ లీవ్

సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమంగ్ మహిళలకు శుభవార్త తెలిపారు. ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న మహిళల కోసం 12 నెలల మెటర్నిటీ లీవ్ పీరియడ్‌ని...

Sikkim: వచ్చే ఏడాది నాటికి సిక్కింకు మొట్టమొదటి రైల్వే సర్వీసు

Sikkim: వచ్చే ఏడాది నాటికి సిక్కింకు మొట్టమొదటి రైల్వే సర్వీసు

పెద్ద పెద్ద కొండలు...ఘాట్ రోడ్లతో కూడిన ఈశాన్య రాష్ట్రమైన సిక్కింకు త్వరలో మొట్టమొదటి రైలు రానుంది.భారతీయ రైల్వే పశ్చిమ బెంగాల్‌లోని సివోక్‌ను సిక్కింలోని రంగ్‌పో రైల్వేస్టేషనుతో కలిపే కొత్త రైల్వే ప్రాజెక్టును 2024 నాటికి పూర్తి చేయనుంది....

Indian Army rescues: నార్త్ సిక్కింలో 500మంది పర్యాటకులను కాపాడిన ఇండియన్ ఆర్మీ

Indian Army rescues: నార్త్ సిక్కింలో 500మంది పర్యాటకులను కాపాడిన ఇండియన్ ఆర్మీ

నార్త్ సిక్కింలో కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు దిగ్బంధనం వల్ల చిక్కుకుపోయిన 500 మంది పర్యాటకులను భారత సైన్యం రక్షించింది....

వర్షంలో తడుస్తూ స్కూలు నుంచి ఇంటికెళ్తున్న 11 ఏళ్ల బాలిక.. ఊళ్లో దించుతాననగానే ట్యాక్సీ ఎక్కడమే ఆమె పొరపాటయింది.. మర్నాడే..

వర్షంలో తడుస్తూ స్కూలు నుంచి ఇంటికెళ్తున్న 11 ఏళ్ల బాలిక.. ఊళ్లో దించుతాననగానే ట్యాక్సీ ఎక్కడమే ఆమె పొరపాటయింది.. మర్నాడే..

వయసుతో నిమిత్తం లేకుండా చాలా మంది మహిళలు నిత్యం వేధింపులకు గురవడం చూస్తూనే ఉన్నాం. ఒంటరిగా ఉన్న మహిళలను చూస్తే.. ఏదో రకంగా తమ దారికి తెచ్చుకోవాలని చూడడం, వీలు కానప్పుడు దారుణాలకు తెగబడడం సర్వసాధారణమైంది. ఇటీవల..

తాజా వార్తలు

మరిన్ని చదవండి